డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ మరియు ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ 2020 -24 బ్యాచ్‌ విద్యార్థులకు థియరీ ఎగ్జామ్స్‌ కొరకు ఏప్రిల్‌ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించు చివరి తేదీ 26-03-2025 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో తేదీ 27-03-2025 వరకు చెల్లించ గలరని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కే సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, మార్చి.14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »