పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు.

నందిపేట్‌, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి అవధూత గంగాధర్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 832 విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు.

Check Also

బాల్య వివాహలను అరికట్టేందుకు కృషి చేయాలి..

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »