Daily Archives: March 27, 2025

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే మా లక్ష్యం..

బాన్సువాడ, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడంతోపాటు విద్యుత్‌ అంతరాయం కలగాకుండా ఉండేందుకు రాష్ట్ర సిఎండి ఆదేశాల మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని బాన్సువాడ డివిజనల్‌ అధికారి గంగాధర్‌ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని సాయి కృప నగర్‌, బస్టాండ్‌ తదితర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ …

Read More »

డిగ్రీ పరీక్షల ఫీ చెల్లింపు తేది పొడగింపు

డిచ్‌పల్లి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2020-24 బ్యాచ్‌ డిగ్రీ విద్యార్థులు బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ (బ్యాక్‌ లాగ్‌ ) పరీక్షల కొరకు ఏప్రిల్‌ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈనెల 26 తో ముగిసింది. కళాశాలల …

Read More »

సెర్ఫ్‌ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు….

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెర్ఫ్‌ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదటమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, సెర్ఫ్‌ కార్యక్రమాలపై సెర్ఫ్‌ సీఈఓ డి. దివ్య తో కలిసి జిల్లా కలెక్టర్‌ లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ …

Read More »

స్వశక్తి సంఘాల సభ్యులకు లోన్‌ బీమా, ప్రమాద బీమా వర్తింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం లోన్‌ బీమా, ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. గురువారం సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ తో కలిసి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సందర్భంగా బీమా పథకాల గురించి ప్రస్తావించడం జరిగింది. …

Read More »

సమాజ పరివర్తన దిశగా ఆర్‌.ఎస్‌.ఎస్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఫ్‌ు కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్‌ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఫ్‌ు శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మార్చి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 9.02 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 10.54 వరకుయోగం : సాధ్యం ఉదయం 7.23 వరకుతదుపరి శుభం తెల్లవారుజామున 4.47 వరకుకరణం : గరజి ఉదయం 9.49 వరకుతదుపరి వణిజ రాత్రి 9.02 వరకు వర్జ్యం : ఉదయం 6.43 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »