Daily Archives: March 28, 2025

గల్ఫ్‌ మృతుల వారసులకు రూ.3.3 కోట్లు ఎక్స్‌ గ్రేషియా విడుదల

హైదరాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్‌ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం శుక్రవారం రూ.3 కోట్ల 30 లక్షల ఎక్స్‌ గ్రేషియాను వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం సూచన మేరకు …

Read More »

ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి…

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలోని శ్రీ భీమేశ్వరాలయం సమీపంలోని చెక్‌ డ్యాం లోని పూడికతీత పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. గ్రామంలో 240 హౌస్‌ …

Read More »

సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌ వద్ద చేపట్టిన రిజర్వాయర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్‌, ఇరిగేషన్‌, ల్యాండ్‌ …

Read More »

అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేయబడుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక …

Read More »

క్యాన్సర్‌ బాధితుడికి రక్తం అందజేత

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్‌ గ్రామానికి చెందిన కమ్మరి అశోక్‌ (30) క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆపరేషన్‌ నిమిత్తమై నిమ్స్‌ వైద్యశాలలో ఏ పాజిటివ్‌ రక్తం అవసరం ఏర్పడిరది. కాగా విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న సుభాష్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, మార్చి 28, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 9.43 వరకుయోగం : శుక్లం రాత్రి 2.04 వరకుకరణం : భద్ర ఉదయం 8.05 వరకుతదుపరి శకుని రాత్రి 7.09 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.30 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.26 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »