Monthly Archives: March 2025

తపస్‌ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

బాన్సువాడ, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో తపస్‌ శాఖ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్‌ సంతోష్‌ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాలకు తెలియజేయాలని, రసాయనాలు కలిగిన రంగులను కాకుండా ప్రకృతి సహజసిద్ధమైన రంగులను వాడు ఎందుకు …

Read More »

రెండు రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్‌..!

హైదరాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండలు ముదురుతున్నాయి. మార్చి మధ్యలోనే ఎండ సెగ పెరిగిపోతున్నది. నిరుడు ఇదే టైమ్తో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల మేర ఎక్కువే రికార్డవుతున్నాయి. గతేడాది ఒకట్రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే.. ఇప్పుడు 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. 4 జిల్లాల్లో …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, మార్చి.14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ ఉదయం 11.25 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర పూర్తియోగం : శూలం మధ్యాహ్నం 12.53 వరకుకరణం : బవ ఉదయం 11.25 వరకుతదుపరి బాలువ రాత్రి 12.13 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.34 -3.18దుర్ముహూర్తము : ఉదయం 8.36 -9.23మరల మధ్యాహ్నం 12.33 …

Read More »

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన ప్రారంభించడం జరుగుతోందని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యెగితారాణా అన్నారు. గురువారం ఆమె విద్యా శాఖ కమిషనర్‌ నర్సింహారెడ్డితో కలిసి హైద్రాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రోగ్రాం, క్వాలిటీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా యెగితా రాణా మాట్లాడుతూ, ఎస్‌సిఇఆర్‌టి …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల శ్రమదానం

డిచ్‌పల్లి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల సూచన మేరకు కళాశాల పరిసరాలలో ఉన్న వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్‌ కవర్స్‌ ను తొలగించినట్టు తెలంగాణ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మామిడాల ప్రవీణ్‌ మాట్లాడుతూ …

Read More »

డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ మరియు ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ 2020 -24 బ్యాచ్‌ విద్యార్థులకు థియరీ ఎగ్జామ్స్‌ కొరకు ఏప్రిల్‌ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించు చివరి తేదీ 26-03-2025 …

Read More »

రాజకీయ పార్టీలతో తరచూ సమావేశాలు నిర్వహించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర వాటితో ముడిపడిన అంశాల గురించి చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఈ.ఆర్‌.ఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈ.ఆర్‌.ఓలు …

Read More »

ఇంటర్‌ పరీక్షలు… 651 ఆబ్సెంట్‌…

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం మొదటి సంవత్సరం మ్యాథ్స్‌ 1 బీ, హిస్టరీ, జూవలజి పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్‌ తెలిపారు. మొత్తం 651 మంది విద్యార్థులు ఆబ్సెంట్‌ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197మంది విద్యార్థులకు గాను 17,546 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 96.4 శాతం …

Read More »

జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.

Read More »

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »