ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్‌ డే ను పురస్కరించుకుని సికింద్రాబాద్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ఆధ్వర్యంలో పారా మోటార్‌ ఎక్స్‌ పెడిషన్‌ -2025 పేరుతో యాత్రను చేపట్టారు.

ఎన్‌.సీ.సీ క్యాడెట్లకు, యువతీ యువకులకు పారా గ్లైడిరగ్‌ పట్ల ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తూ, ఆసక్తిని పెంపొందింపజేశారు. యాత్రకు స్వాగతం పలికిన వారిలో డీ.ఎస్‌.ఓ అరవింద్‌ రెడ్డి, సివిల్‌ సప్లైస్‌ డీ.ఎం శ్రీకాంత్‌ రెడ్డి, పోలీసు అధికారులు, ఎన్‌.సీ.సీ అధికారులు ఉన్నారు.

Check Also

ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »