Daily Archives: April 12, 2025

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పి రాజేష్‌ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా ఎస్పీకి ఎల్లారెడ్డి డీఎస్పీ, సిఐ, యస్‌ఐలు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరంపోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్ల పరిసరాలను కేటాయించిన స్థలాన్ని సరిహద్దుగా ఉన్న …

Read More »

కోనాపూర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌ గ్రామంలో శనివారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని పాటి హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలపించారు. అనంతరం ఆలయ ఆవరణలో మాజీ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు …

Read More »

విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేత

జక్రాన్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తొర్లికొండ విద్యార్థులకు పదివేల రూపాయల విలువగల క్రీడ సామాగ్రిని మాజీ ఆలయ కమిటీ చైర్మన్‌ తొర్లికొండ కాటిపల్లి సాయిరెడ్డి, మండల కాంగ్రెస్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఉత్కం శ్రీనివాస్‌ గౌడ్‌ అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి, గ్రామ స్పెషల్‌ ఆఫీసర్‌ మూడెడ్ల శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా …

Read More »

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాతలు మహిళలే

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతిని పురస్కరించుకుని ఉమెన్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక అధ్యక్షతన డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఆలోచనలు స్త్రీల హక్కులు – లింగ న్యాయం అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్సిటీ ఉప కులపతి ఆచార్య టి.యాదగిరి రావు పాల్గొని మాట్లాడుతూ యువత పెడదూరనులు పడుతున్న నేపథ్యంలో వర్తమాన సమాజంలో స్త్రీల …

Read More »

ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. నవీపేట్‌ మండలం నాగేపూర్‌, నిజాంపూర్‌, నాలేశ్వర్‌, నవీపేట్‌ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఏప్రిల్‌.12, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ తెల్లవారుజామున 4.22 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 5.10 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 7.53 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 3.26 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.22 వరకు వర్జ్యం : రాత్రి 2.00 – 3.46దుర్ముహూర్తము : ఉదయం 5.48 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »