కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడమేనని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ పరిధి …
Read More »Daily Archives: April 14, 2025
రాజ్యాంగం స్పూర్తితో అభివృద్ధి దిశగా పయనం
నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్పూర్తితో భారతదేశం అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఫులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే …
Read More »ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
నవీపేట్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలం మహంతం అంబేద్కర్ జయంతి వేడుకల్లో కారోబర్ పోశెట్టి సందీప్ కుమార్ రంజిత్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కారోబార్ పోశెట్టి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం మహిళల సాదికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Read More »కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంరావ్ రాంజీ అంబేద్కర్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఆదేశాల ప్రకారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి జిల్లా అదనపు ఎస్పి కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పి బి. చైతన్య రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పి కె నరసింహ …
Read More »అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన మహనీయుడు
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిలా కేంద్రంలోని అశోక్నగర్ వాసవి ఉన్నత పాఠశాల వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ …
Read More »మచ్చర్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో విశ్వ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆర్మూర్ మండల ఉమ్మడి ఎంపీపీ పస్క నర్సయ్య హాజరై అంబేద్కర్కు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరివాడు అయన ఆలోచన, ఆచరణ ఆదర్శనీయం, అనుసరణీయం ప్రపంచం అయన సుట్టు తిరుగుతుందని, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఏప్రిల్.14, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి ఉదయం 6.25 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 10.18 వరకుయోగం : వజ్రం రాత్రి 9.02 వరకుకరణం : కౌలువ ఉదయం 6.25 వరకుతదుపరి తైతుల రాత్రి 7.27 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.29 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.24 – …
Read More »