Daily Archives: April 27, 2025

భూభారతితో నిర్దిష్ట గడువులోపు భూ సమస్యల పరిష్కారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దిష్ట గడువు లోపు రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ నార్త్‌, సౌత్‌ మండలాల పరిధిలోని రైతులకు అర్సపల్లిలోని గ్రామ చావిడిలో ఏర్పాటు చేసిన సదస్సులో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ధరణి చట్టం వల్ల …

Read More »

కేర్‌ డిగ్రీ కళాశాలలో ఫేర్వేల్‌ పార్టీ వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని ‘‘కేర్‌ డిగ్రీ కళాశాల’’ విద్యార్థులు ఘనంగా వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ప్రముఖ నృత్య గురువులు వినయ్‌ మరియు అమృత్‌ శిష్య బృందం చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. అదేవిధంగా కూచిపూడి నృత్య గురువులు శ్రీనివాస్‌ శిష్యులు స్వాగత నృత్యం చేసి అలరించారు. జ్యోతి ప్రజ్వలన తరువాత కశ్మీర్‌ పహల్గాం మృతులకు …

Read More »

తిరుమలకు సొంత కార్లలో వెళ్ళే యాత్రికులకు విజ్ఞప్తి

ఇటీవల ఎండాకాలంలో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయినాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయినాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే కింది కారణాలు తెలియజేశారు. అందరూ తప్పనిసరిగా పాటించాలని మా విజ్ఞప్తి. తిరుమల ఘాట్‌ రోడ్డులో 500 కిలోమీటర్లపాటు ప్రయాణించిన తర్వాత కార్లు అధిక వేడి చెందడం లేదా మంటలు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తం అందజేత

కామరెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో జ్యోతికి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఇంజీరింగ్‌ విద్యార్థి దీకొండ రోహిత్‌ అశ్వత్‌ మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »

ఆధార్‌ తరహాలో భూదార్‌ సంఖ్య కేటాయింపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి (ఆర్‌.ఓ.ఆర్‌ – 2025) నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్‌ తరహాలోనే భూ కమతాలకు భూదార్‌ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా …

Read More »

ఉచిత గాలికుంటు టీకాలు

మాక్లూర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మక్లూర్‌ మండలం మదన్‌ పల్లి గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు పంపిణీ కార్యక్రమాన్ని పశు వైద్యులు డాక్టర్‌ కిరణ్‌ దేశ్పాండే నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పశువులకు గాలికుంటు వ్యాధి సమూలంగా నిర్మూలించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి సోకిన పశువులకు మొదట తీవ్రజ్వరం …

Read More »

అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవార్డులు

మాక్లూర్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని దాస్‌నగర్‌ మహాత్మాó జ్యోతిబాపూలే కాలేజీలోని విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో హైదరాబాదులో మంత్రి పొన్నం ప్రభాకర్‌ విద్యార్థులను సత్కరించి అభినందతించారు. ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌ స్టేట్‌ 3వ ర్యాంక్‌ మహేశ్వరి, ఫోర్త్‌ ర్యాంక్‌ శృతిక, ఫస్ట్‌ ఇయర్‌ స్టేట్‌ ర్యాంకు సిఇసి విఘ్నేశ్వరి సాధించారు. వీరికి పదివేల నగదు బహుమతి అందించి విద్యార్థులను సత్కరించారు. ఉత్తమ …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఏప్రిల్‌.27, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 1.22 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 1.07 వరకుయోగం : ప్రీతి రాత్రి 12.53 వరకుకరణం : చతుష్పాత్‌ మధ్యాహ్నం 2.35 వరకుతదుపరి నాగవం రాత్రి 1.22 వరకు వర్జ్యం : రాత్రి 9.23 – 10.53దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »