Monthly Archives: April 2025

నిజామాబాద్‌కు రూ. 30 లక్షల విలువచేసే అంబులెన్సు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథాంగ్‌ టోల్‌ ప్లాజా వారు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిస్బిలిటీ కింద నిజామాబాదు జిల్లా మెడికల్‌, హెల్త్‌ డిపార్ట్మెంట్‌ వారికి 30 లక్షల విలువ చేసే అంబులెన్సు వాహనమును జిల్లా కలెక్టర్‌ అద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అంబులెన్సు జిల్లా ప్రజలకి ఉపయోగ పడేలా వినియోగించుకోవాలని డిఎం హెచ్‌వోకు తెలిపారు. వీరి …

Read More »

విడిసి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 15 సంవత్సరాలక్రితం కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కోసం గ్రామభివృద్ధికమిటీలు ఏర్పాటుచేసుకోవడం జరిగింది. గ్రామాలలో గ్రామాభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుండి సహయ సహకారాలు పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటుచేసుకున్నారు. కాలక్రమేణ ఈ గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను కాకుండా గ్రామాలలో జరిగే సివిల్‌ తగాదాలు, భూ తగాదాలు, వివాహ సంబంధ తగాదాలు …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం బడా భీంగల్‌, గోన్‌ గొప్పుల, సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌ గ్రామాలలో సహకార సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో …

Read More »

నిజామాబాద్‌లో డిజిటల్‌ లైబ్రరీ ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థిని, విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్‌ సేవలతో కూడిన డిజిటల్‌ లైబ్రరీ కోసం కలెక్టర్‌ ప్రత్యేకంగా రూ. ఐదు లక్షల నిధులను సమకూర్చారు. ఈ నిధులతో ఇంటర్నెట్‌ సదుపాయంతో …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఏప్రిల్‌ 9, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 11.56 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ ఉదయం 11.29 వరకుయోగం : గండ రాత్రి 7.44 వరకుకరణం : బవ ఉదయం 11.38 వరకుతదుపరి బాలువ రాత్రి 11.56 వరకు వర్జ్యం : రాత్రి 7.58 – 9.40దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఈనెల 22 వరకు పోషణ పక్షం

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌ చేతుల మీదుగా పోషణ పక్షం పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. పోస్టర్‌ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పోషణ పక్షం ఏప్రిల్‌ 8 నుండి ఎప్రిల్‌ 22 వరకు పక్షం(15) రోజులు పాటు రోజువారి షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, నిర్వహించిన కార్యక్రమాలను జన్‌ ఆంధోలన్‌ డ్యాష్‌ బోర్డులో ఎంటర్‌ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

కామారెడ్డిలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార సంఘాల ద్వారా ప్రజలకు, రైతులకు సేవలను అందించుటకు సహకార సంఘాల పునర్వ్యవస్తీకరించుటకు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్‌, అధ్యక్షులు ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా సహకార కమిటీ సమావేశం జరిగినది. జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయుటకు కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. …

Read More »

సంపన్నులతో సమానంగా పేదలకు సన్నబియ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యం ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జూర్‌ తాండా లో బానోత్‌ సోఫీ, వినోద్‌ ఇంట్లో కలెక్టర్‌ తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సన్నబియ్యం పథకం క్రింద పేద …

Read More »

తాగునీటి సరఫరా పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ ప్రజలను ఎన్నేళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన అమృత్‌ 2.0 పథకం కింద రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టిన తాగునీటి సరఫరా పనులను స్థానిక శాసన సభ్యులు మదన్‌ మోహన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ.ఈ.ఈ, డి.ఇ. అధికారులతో మదన్‌ మోహన్‌ మాట్లాడి, ప్రాజెక్టు పనుల పురోగతి, నాణ్యతపై సమగ్రమైన …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌ వద్ద పోలీసు బందోబస్తు తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌, ఆర్డీఓ వీణ, తహసీల్దార్‌ జనార్ధన్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »