Monthly Archives: April 2025

సమస్యలు సమయానుకూలంగా పరిష్కారం…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్‌ అండ్‌ బెంచ్‌ రథ చక్రాలలాంటివని నిజామాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్‌ భరత లక్ష్మీ తెలిపారు. జ్యూడిషియరీ సమానస్థాయిలో పయనించడానికి అదే స్థాయిలో రెండు చక్రాలు వెళ్ళినప్పుడు మాత్రమే న్యాయసేవలకు పరిపూర్ణత చేకూరుతుందని ఆమె అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని పిపి.గంగారెడ్డి మెమోరియల్‌ హాల్‌లో నిర్వహించిన నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ …

Read More »

పైప్‌ లైన్‌ పనులు వేగవంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ పనులు వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మిషన్‌ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ, మున్సిపల్‌ అధికారులతో శుక్రవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్గుల్‌ (నిజామాబాద్‌ జిల్లా) నుండి కామారెడ్డి కి సరఫరా చేసే మిషన్‌ భగీరథ 14 కిలోమీటర్ల పైప్‌ …

Read More »

ఉగ్రవాద, మతోన్మాద దాడులపై అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమ్ము కాశ్మీర్‌లోని పహాల్గావ్‌ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల సంఘటణలో చనిపోయిన పర్యాటకులకు నివాళి అర్పిస్తూ సిపిఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని ఎన్‌ఆర్‌ భవన్‌ నుండి గాయత్రి చౌరస్తా – భగత్‌ సింగ్‌ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రాణాలు కోల్పోయిన వారికి భగత్‌ సింగ్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. …

Read More »

రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్దెల చెరువు నుండి పిట్లం వరకు గల రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అటవీ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మద్దెల చెరువు నుండి పిట్లం వరకు గల రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, …

Read More »

మా డిగ్రీలతో న్యాయం చేయండి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ఉన్నత డిగ్రీలైనా పీహెచ్డీ, నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌), సెట్‌ (స్టేట్‌ లెవల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) ప్రదర్శిస్తూ మా ఉన్నత డీగ్రీలతో మాకు న్యాయం చేయండని శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలోని పార్ట్‌ టైం అధ్యాపకులు నాలుగవ రోజు నిరవధిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్ట్‌ టైం అసోసియేషన్‌ అధ్యాపకులు మాట్లాడారు. తాము అనేక …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను కలెక్టర్‌ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్‌ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంటనే …

Read More »

దోమల నివారణే మనందరి లక్ష్యం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ మ్‌ ను పురస్కరించుకొని జిల్లా స్థాయి ర్యాలీనీ నిజామాబాద్‌ పట్టణంలోని స్థానిక దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్‌ బి రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బ ప్రాంత వీధుల్లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా …

Read More »

నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రం లోని కే.జయశ్రీ ఇంటిని కలెక్టర్‌ పరిశీలించారు. తాను, తన భర్త కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించు కుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనీ కలెక్టర్‌ ను కోరారు. ప్రస్తుతం ఉన్న షెడ్‌ లో నివసిస్తున్నామని, తన …

Read More »

ప్రతీ దరఖాస్తును పరిశీలించాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలంలో జరుగుతున్న రైతు సదస్సులలో రైతులు సమర్పించిన దరఖాస్తులను క్యాటగిరి వారీగా సేకరణ చేయడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం లింగంపేట్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు సదస్సుల దరఖాస్తులను పొందుపరచడం తీరును కలెక్టర్‌ పరిశీలించారు. మండలంలో గురువారం వరకు 12 రెవిన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు, …

Read More »

జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జీ.వీ.ఎన్‌.భరతలక్ష్మిని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »