Monthly Archives: May 2025

నేటి పంచాంగం

ఆదివారం, మే.4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 12.25 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి సాయంత్రం 5.44 వరకుయోగం : శూలం ఉదయం 6.30 వరకు తదుపరి గండం తెల్లవారుజామున 5.07 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.25 వరకుతదుపరి భద్ర రాత్రి 12.13 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : …

Read More »

నీట్‌ అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 4వ తేదీన (ఆదివారం) జరగనున్న నీట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్ననీట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 3398 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ …

Read More »

వెల్‌ నెస్‌ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్‌ నెస్‌ సెంటర్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నుడా చైర్మన్‌ కేశ వేణు, నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌లతో కలిసి వెల్‌ నెస్‌ సెంటర్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం వచ్చే రిటైర్డ్‌ ఉద్యోగులకు …

Read More »

భూ భారతి దరఖాస్తు వివరాలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ భారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం లింగంపేట్‌ మండలం కన్నాపూర్‌ గ్రామంలో భూ భారతి సర్వే టీమ్‌ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే నెంబర్‌ 240 లో ఉన్న భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను …

Read More »

నేటి పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.20 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 5.50 వరకుయోగం : ధృతి ఉదయం 8.23 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.20 వరకుతదుపరి గరజి రాత్రి 12.53 వరకు వర్జ్యం : ఉదయం 6.05 – 7.39 మరల రాత్రి 1.48 – 3.23దుర్ముహూర్తము …

Read More »

ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు…

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024 – 25 విద్యా సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్‌ వార్షిక పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రణాళికను రూపొందించి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డేన్న అన్నారు. రాష్ట్ర ఇంటర్‌ కమిషనర్‌ హైదరాబాద్‌ ఇంటర్‌ విద్య అధికారి ఒడ్డెన్నను జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించారు. కమీషనర్‌ ఆదేశం మేరకు శుక్రవారం నిజామాబాద్‌ …

Read More »

ఎస్సెస్సీ టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు

ఆర్మూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూరు మండలంలో ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన విద్యార్థులు సుప్రియ, ధనిక్‌, సంజన, హర్షిత, రజిని మండల టాపర్లుగా రాణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్‌ విద్యార్థులకు సన్మానించి ప్రతి ఒక్కరికి నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ముక్కెర విజయ్‌ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్‌ను వెలుగుల్లోకి …

Read More »

వడదెబ్బ నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మండుటెండల వల్ల జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల …

Read More »

మే 5 నుంచి రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలిసి మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్‌ …

Read More »

నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ భారతి చట్టం రూల్స్‌ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సిసిఎల్‌ఏ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »