Daily Archives: May 2, 2025

ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు…

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024 – 25 విద్యా సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఇంటర్‌ వార్షిక పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రణాళికను రూపొందించి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డేన్న అన్నారు. రాష్ట్ర ఇంటర్‌ కమిషనర్‌ హైదరాబాద్‌ ఇంటర్‌ విద్య అధికారి ఒడ్డెన్నను జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించారు. కమీషనర్‌ ఆదేశం మేరకు శుక్రవారం నిజామాబాద్‌ …

Read More »

ఎస్సెస్సీ టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు

ఆర్మూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూరు మండలంలో ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన విద్యార్థులు సుప్రియ, ధనిక్‌, సంజన, హర్షిత, రజిని మండల టాపర్లుగా రాణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్‌ విద్యార్థులకు సన్మానించి ప్రతి ఒక్కరికి నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ముక్కెర విజయ్‌ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్‌ను వెలుగుల్లోకి …

Read More »

వడదెబ్బ నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మండుటెండల వల్ల జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల …

Read More »

మే 5 నుంచి రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలిసి మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్‌ …

Read More »

నీట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ భారతి చట్టం రూల్స్‌ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సిసిఎల్‌ఏ …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈవీఎం ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. …

Read More »

బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కోణాల గంగారెడ్డి

బాన్సువాడ, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కోణాల గంగారెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడిగా నియామకమైన కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. …

Read More »

బాన్సువాడ ఇన్చార్జ్‌ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ముజాహిద్‌

బాన్సువాడ, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎంపీడీవో బషిరుద్దిన్‌ ఇటీవల ఉద్యోగ విరమణ పొందడంతో ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ముజాహిద్‌ శుక్రవారం ఇంచార్జ్‌ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పంచాయతీల నిర్వహణతోపాటు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మాక్లూర్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సాయంత్రం డీకంపల్లి గ్రామానికి చెందిన గౌరీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… డీకంపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్‌ అతని భార్య గౌరీ (39) బైక్‌పై బోధన్‌ బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గొట్టిముక్కల గ్రామం దాటిన తర్వాత బీటీ రోడ్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం డీ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, మే.2, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 2.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ద్ర సాయంత్రం 6.22 వరకుయోగం : సుకర్మ ఉదయం 10.38 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.41 వరకుతదుపరి కౌలువ రాత్రి 2.02 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.09 – 8.59మరల మధ్యాహ్నం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »