నిజామాబాద్, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 4వ తేదీన (ఆదివారం) జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరగనున్ననీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 3398 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ …
Read More »Daily Archives: May 3, 2025
వెల్ నెస్ సెంటర్ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్ నెస్ సెంటర్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నుడా చైర్మన్ కేశ వేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్లతో కలిసి వెల్ నెస్ సెంటర్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు …
Read More »భూ భారతి దరఖాస్తు వివరాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ భారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలో భూ భారతి సర్వే టీమ్ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే నెంబర్ 240 లో ఉన్న భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను …
Read More »నేటి పంచాంగం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.20 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 5.50 వరకుయోగం : ధృతి ఉదయం 8.23 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.20 వరకుతదుపరి గరజి రాత్రి 12.53 వరకు వర్జ్యం : ఉదయం 6.05 – 7.39 మరల రాత్రి 1.48 – 3.23దుర్ముహూర్తము …
Read More »