Yearly Archives: 2025

నేటి పంచాంగం

బుధవారం, ఏప్రిల్‌.16, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 10.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అనూరాధ తెల్లవారుజామున 3.06 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 9.56 వరకుకరణం : భద్ర ఉదయం 10.24 వరకుతదుపరి బవ రాత్రి 11.12 వరకు వర్జ్యం : ఉ.శే.వ 6.57 వరకుదుర్ముహూర్తము : ఉదయం 11.34 – …

Read More »

భూ భారతిపై విస్తృత అవగాహన కల్పించాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో భూ భారతి పై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు, రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌, భూగర్భ జలాల పెంపు అంశాలపై ఎంపీడీఓ, తహసీల్దార్లు, ఎంపీఓలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌ ఆదేశాల మేరకు మంగళవారం నందిపేట్‌ మండలం షాపూర్‌ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బొంతల చిన్నయ్యకి రూ. 87 వేలు, నీరది బోజమ్మకి రూ. 60 వేలు, నందిపేట్‌ మండల కేంద్రానికి చెందిన దేవగౌడ్‌ కి రూ. 24 వేలు సీఎం సహాయనిధి …

Read More »

ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పి.జి మరియు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఏపీ ఈ / ఐ ఎం బి ఏ / ఐపిసిహెచ్‌ / కోర్సుల మొదటి, మూడవ సెమిస్టర్‌ ఫలితాలను తెలంగాణ వర్సిటీ వైస్‌- ఛాన్స్లర్‌ ఆచార్య టీ.యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి ¸: విదియ ఉదయం 8.30 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 12.49 వరకుయోగం : సిద్ధి రాత్రి 9.34 వరకుకరణం : గరజి ఉదయం 8.30 వరకుతదుపరి వణిజ రాత్రి 9.26 వరకు వర్జ్యం : ఉ.శే.వ 6.15 వరకుమరల తెల్లవారుజాము 5.12 నుండిదుర్ముహూర్తము : …

Read More »

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రత్న బాబా సాహెబ్‌ డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడమేనని అదనపు కలెక్టర్‌ చందర్‌ నాయక్‌ అన్నారు. సోమవారం డా. బి ఆర్‌ అంబేద్కర్‌ 134 వ జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్‌ పరిధి …

Read More »

రాజ్యాంగం స్పూర్తితో అభివృద్ధి దిశగా పయనం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపొందించిన భారత రాజ్యాంగం స్పూర్తితో భారతదేశం అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. అంబేడ్కర్‌ 134వ జయంతిని పురస్కరించుకుని ఫులాంగ్‌ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి ఆర్మూర్‌ ఎమ్మెల్యే …

Read More »

ఘనంగా డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు

నవీపేట్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలం మహంతం అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో కారోబర్‌ పోశెట్టి సందీప్‌ కుమార్‌ రంజిత్‌ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కారోబార్‌ పోశెట్టి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం మహిళల సాదికారత కోసం బాబాసాహెబ్‌ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Read More »

కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌, డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా ఎస్పి యం. రాజేష్‌ చంద్ర ఆదేశాల ప్రకారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ ఫోటోకు పూలమాల వేసి జిల్లా అదనపు ఎస్పి కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పి బి. చైతన్య రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పి కె నరసింహ …

Read More »

అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన మహనీయుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిలా కేంద్రంలోని అశోక్‌నగర్‌ వాసవి ఉన్నత పాఠశాల వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »