ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో విశ్వ్వరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆర్మూర్ మండల ఉమ్మడి ఎంపీపీ పస్క నర్సయ్య హాజరై అంబేద్కర్కు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరివాడు అయన ఆలోచన, ఆచరణ ఆదర్శనీయం, అనుసరణీయం ప్రపంచం అయన సుట్టు తిరుగుతుందని, …
Read More »Yearly Archives: 2025
నేటి పంచాంగం
సోమవారం, ఏప్రిల్.14, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి ఉదయం 6.25 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 10.18 వరకుయోగం : వజ్రం రాత్రి 9.02 వరకుకరణం : కౌలువ ఉదయం 6.25 వరకుతదుపరి తైతుల రాత్రి 7.27 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.29 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.24 – …
Read More »యోగ ఇన్స్ట్రక్టర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో యోగా ఇన్స్ట్రక్టర్ల సమావేశం పురుషోత్తం అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో పనిచేస్తున్న యోగ శిక్షకులకు పని భద్రత కల్పించి 26 వేల రూపాయల వేతనం అమలు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు …
Read More »పోలీసు శాఖ ఆద్వర్యంలో విద్యార్థినిలకు సమ్మర్ క్యాంప్
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 2వ తేదీవరకు, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్ రోడ్డులోగల ఆర్.బి.వి.ఆర్.ఆర్. …
Read More »పోలీసు స్టేషన్ను తనిఖీ చేసిన సిపి
నందిపేట్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం సాయంత్రం నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య నందిపేట్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. రిసెప్షన్, సిబ్బంది పనితీరు తనిఖీ, వాహనాల పార్కింగ్ పరిశీలించారు. రోడ్డు ప్రమాద నివారణకు సూచనలు చేస్తూ, గంజాయి నిర్మూలన పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, గేమింగ్ యాప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించాలని …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఏప్రిల్.13, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువు చైత్ర మాసం – బహుళ పక్షంతిథి : పాడ్యమి పూర్తివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 7.41 వరకుయోగం : హర్షణం రాత్రి 8.26 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.23 వరకు వర్జ్యం : రాత్రి 1.54 – 3.40దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 – 5.21అమృతకాలం : మధ్యాహ్నం 12.37 – …
Read More »పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా ఎస్పీకి ఎల్లారెడ్డి డీఎస్పీ, సిఐ, యస్ఐలు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరంపోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను కేటాయించిన స్థలాన్ని సరిహద్దుగా ఉన్న …
Read More »కోనాపూర్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
బాన్సువాడ, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పాటి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలపించారు. అనంతరం ఆలయ ఆవరణలో మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు …
Read More »విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేత
జక్రాన్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తొర్లికొండ విద్యార్థులకు పదివేల రూపాయల విలువగల క్రీడ సామాగ్రిని మాజీ ఆలయ కమిటీ చైర్మన్ తొర్లికొండ కాటిపల్లి సాయిరెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉత్కం శ్రీనివాస్ గౌడ్ అందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మూడెడ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా …
Read More »ఆరోగ్యకరమైన సమాజ నిర్మాతలు మహిళలే
డిచ్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతిని పురస్కరించుకుని ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన డా. బి. ఆర్. అంబేద్కర్ ఆలోచనలు స్త్రీల హక్కులు – లింగ న్యాయం అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్సిటీ ఉప కులపతి ఆచార్య టి.యాదగిరి రావు పాల్గొని మాట్లాడుతూ యువత పెడదూరనులు పడుతున్న నేపథ్యంలో వర్తమాన సమాజంలో స్త్రీల …
Read More »