Yearly Archives: 2025

ఎన్నికల పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్‌ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సమక్షంలో నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్‌ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్‌ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని నిజామాబాద్‌, …

Read More »

సొంత నిర్ణయాలు తగవని అధికారులకు కలెక్టర్‌ హితవు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్‌ కమిషన్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. ఆర్మూర్‌ శివారులోని చేపూర్‌ వద్ద గల క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆర్‌.ఓలు, ఏ.ఆర్‌.ఓలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ …

Read More »

ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్‌ కమిషన్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉదయం ఎల్లారెడ్డి, మధ్యాహ్నం బాన్సువాడ రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. …

Read More »

జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

బాల్కొండ, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం ఆయన బాల్కొండ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పని చేయాలని హితవు పలికారు. రిసెప్షన్‌ సెంటర్‌, ఇన్‌ పేషంట్‌, ఫిమేల్‌, …

Read More »

చిన్న చిన్న తప్పుల వల్లే బాధితులం అవుతున్నాము

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు 11. 02,2025 నిర్వహించే సేఫర్‌ ఇంటర్నెట్‌ డేని మన జిల్లాలో కూడా ఐడిఓసిలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఫర్మేటిక్స్‌ అధికారి మధు, ఐ డి ఓ సి పాలనాధికారి ప్రశాంత్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఫిబ్రవరి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.00 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుష్యమి సాయంత్రం 6.55 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 9.44 వరకుకరణం : గరజి ఉదయం 7.11 వరకుతదుపరి వణిజ రాత్రి 7.00 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.50 – 9.35మరల రాత్రి …

Read More »

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్ల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో, బోధన్‌ డివిజన్‌ ఆర్‌.ఓలు, సహాయ ఆర్‌.ఓలకు బోధన్‌ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఫిబ్రవరి.10, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 6.42 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.24 వరకుకరణం : కౌలువ ఉదయం 7.48 వరకుతదుపరి తైతుల రాత్రి 7.23 వరకు వర్జ్యం : ఉదయం 6.49 – 8.24 మరల రాత్రి 2.46 …

Read More »

శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలం కొలిప్యాక్‌ గ్రామంలోని మధ్వ రాయల పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఆనందరిగి లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు దండాల మోహన్‌ శర్మ ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గ్రామాలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరణ …

Read More »

సోమవారం ప్రజావాణి వాయిదా

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »