Yearly Archives: 2025

45 వ సారి రక్తదానం చేసిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శాంతకు నిమ్స్‌ వైద్యశాల హైదరాబాదులో బ్రెయిన్‌ ఆపరేషన్‌ నిమిత్తమే ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కాగా సదాశివనగర్‌ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సంతోష్‌ రెడ్డి మానవతా …

Read More »

న్యాయవాదుల సంక్షేమానికి అండగా నిలవండి…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమానికి ప్రగతి పథకాలు అమలు చేయడానికి మరింత అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్స్‌ తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ సునీల్‌ గౌడ్‌కి వినతిపత్రాన్ని సమర్పించినట్లు రాష్ట్ర ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఫిబ్రవరి.6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 1.03 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.51 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 9.11 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.08 వరకుతదుపరి కౌలువ రాత్రి 1.03 వరకు వర్జ్యం : ఉదయం 10.36 – 12.06దుర్ముహూర్తము : ఉదయం 10.20 …

Read More »

శిథిలమైన భవనాల్లో అంగన్‌వాడిలు నడపకూడదు

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్ర పర్యటనలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అంగన్వాడీ భవన నిర్మాణాలు, విద్యుత్‌ సరఫరా, త్రాగునీరు, తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సీడీపీఓలు, సూపర్వైజర్లు నెలలో కనీసం 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రాల్లో పారిశుధ్యం, …

Read More »

వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

మాచారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయలైన ఘటన పల్వంచ మండలం భవానిపెట్‌ గ్రామ శివారులో మూల మలుపు వద్ద బుదవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామాయంపేటలో స్థానికంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన ఇప్పి రమణ (34) ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదు పుతప్పి క్రింద పడడంతో …

Read More »

ఆహారకల్తీ మహమ్మారిపై చైతన్య సదస్సు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రాజుల రామనాధంల ఆద్వర్యంలో ఆర్మూర్‌ అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ – అయోడిన్‌ ఉప్పులో ప్లాస్టిక్‌ అంశముపై చైతన్య సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఫిబ్రవరి.5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి తెల్లవారుజామున 3.13 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 11.20 వరకుయోగం : శుక్లం రాత్రి 12.11 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.21 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 3.13 వరకు వర్జ్యం : ఉదయం 9.54 – 11.24దుర్ముహూర్తము : ఉదయం 11.51 …

Read More »

క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పద్మపాణి సొసైటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌, లిటిల్‌ స్కాలర్స్‌ హై స్కూల్‌ సంయుక్తంగా కామారెడ్డిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్‌ ప్రభావం, లక్షణాలు, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు పోస్టర్లు ప్రదర్శించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని విద్యార్థులు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో పద్మపాణి సొసైటీ డైరెక్టర్‌ స్వర్ణలత, …

Read More »

పిల్లలందరికి నులిపురుగు నివారణ మాత్రలు అందించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నులిపురుగుల నివారణ మాత్రను ప్రతీ ఒక్కరికీ అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బడిబయట ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రను ఫిబ్రవరి 10 న ఆయా పాఠశాలలు, …

Read More »

ప్రతీ పాఠశాలలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారిని నియమించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతీ విద్యా సంస్థలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ను నియమించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్‌ పాఠశాలల ప్రిన్సిపాల్‌ కు పోక్సో చట్టం పై ఒకరోజు ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరి కట్టేందుకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »