Yearly Archives: 2025

నేటి పంచాంగం

సోమవారం, ఫిబ్రవరి.3, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 06.52 వరకుతదుపరి షష్ఠి తెల్లవారుజామున 04.37వారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 11.17 వరకుయోగం : సాధ్య రాత్రి 03.02 వరకుకరణం : బాలవ ఉదయం 06.52 వరకు కౌలవ : సాయంత్రం 05.45 వరకుతైతుల : తెల్లవారుజామున 04.37వర్జ్యం : పగలు …

Read More »

సమాజం గర్వించే పౌరులుగా తీర్చిదిద్దాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెడు వ్యసనాలతో చిత్తవుతున్న యువతను సమాజం గర్వించే పౌరులుగా తీర్చిదిద్దాడానికి మేధావులు, విద్యావంతులు, రైతులందరు కలిసి రావాలని ఈరవత్రి రాందాస్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు చైర్మన్‌, ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈరవత్రి రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. ఆర్మూర్‌ మండలం సుర్భిర్యాల్‌, గ్రామంలో ఆదివారం ఈ ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘హోటల్‌ కాడికి పోదాం జన సమూహంతో కలుద్దాం’ అనే కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

ఇంటికొకరు తరలి రావాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ సాధనకై వేయి గొంతులు లక్ష డప్పులు కదలి రావాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామంలో డప్పులతో నినాదాలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఈనెల ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదుకు ఇంటికొకరు తరలిరావాలని చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ …

Read More »

రక్తదానం చేసిన పర్వతారోహకుడు బన్ని

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి విస్లావత్‌ బన్నీ రక్తదానం చేశాడని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలలో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారత …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఫిబ్రవరి.2, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి మధ్యాహ్నం 12.27 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4.14 వరకుయోగం : శివం మధ్యాహ్నం 12.36 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 12.27 వరకుతదుపరి బవ రాత్రి 11.20 వర్జ్యం : మధ్యాహ్నం 2.44 – 4.14దుర్ముహూర్తము : సాయంత్రం 4.21 – …

Read More »

వెల్మల్‌లో మార్కండేయ జయంతి ఉత్సవాలు

నందిపేట్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కండేయ జయంతి పురస్కరించుకొని శనివారం నందిపేట్‌ మండలం వెల్మల్‌ గ్రామంలో మార్కండేయ స్వామివారికి పాలాభిషేకం, పూజ కార్యక్రమాలు, అన్న సత్రం నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఈ ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈరవత్రి రాజశేఖర్‌, వెల్మల్‌ గ్రామస్తులు బోగ రాము, గుర్రం రాజేశ్వర్‌, వన్నెల దాస్‌ సాయన్న, సాంబార్‌ శ్రీనివాస్‌, మాజీ ఉప సర్పంచ్‌ …

Read More »

ఎం.ఈ.ఎస్‌ ప్రొబెషనరీ అధికారుల బృందం క్షేత్రస్థాయి అధ్యయనం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్‌ కు కేటాయించబడిన మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రొబెషనరీ అధికారుల బృందం శనివారం జిల్లాకు చేరుకుంది. 30 మందితో కూడిన అధికారుల బృందం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌ తో ఆయన ఛాంబర్‌ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి …

Read More »

బాన్సువాడకు సబ్‌ కోర్టు మంజూరు చేయాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు జడ్జిలు శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ అలిశెట్టిలకు బాన్సువాడకు సబ్‌ కోర్టు మంజూరు చేయాలని కోరుతూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ సబ్‌ కోర్టు లేకపోవడం వల్ల డివిజన్‌ …

Read More »

శాసన మండలి ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసన మండలి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతో …

Read More »

ఆలయ భూమిపూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూరు మండల కేంద్రంలో నిర్మించనున్న వెయ్యి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయాలని ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డికి శనివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం స్వయంభుగా వెలసిన పవిత్ర క్షేత్రం కావడంతో, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ నిర్మాణాన్ని వేగంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »