Yearly Archives: 2025

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి, క్లోరోఫామ్‌, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ, నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం …

Read More »

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్‌ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జనవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.39 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల ఉదయం 8.20 వరకుయోగం : హర్షణం రాత్రి 2.00 వరకుకరణం : గరజి ఉదయం 7.28 వరకుతదుపరి వణిజ రాత్రి 7.39 వరకు వర్జ్యం : ఉదయం 6.39 – 8.20 మరల సాయంత్రం 6.11 – …

Read More »

సందేశాత్మకంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతూ, ఉల్లాసాన్ని పంచుతూ, సందేశాత్మకంగా సాగాయి. అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ లు ముఖ్య అతిథులుగా హాజరవగా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, గురుకుల పాఠశాలల విద్యార్థినులు, …

Read More »

డిసిసి కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు గోనే శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు మహమ్మద్‌ ఇసాక్‌ షేరు, చాట్ల రాజేశ్వర్‌, పాత శివ కృష్ణమూర్తి, …

Read More »

అలరించిన గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రతిభను ప్రదర్శించారని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక కళాభారతి లో అధికారికంగా ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు దేశభక్తి కి సంబంధించిన …

Read More »

రియాద్‌లో రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్న మంద భీంరెడ్డి

హైదరాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్‌ డా. సుహెల్‌ ఖాన్‌ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సౌదీలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమూహం దేశభక్తితో నిండిన …

Read More »

దోన్పాల్‌లో సంక్షేమ పథకాల అమలును ప్రారంభించిన కలెక్టర్‌

మోర్తాడ్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్‌) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం దోన్పాల్‌ గ్రామంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సందేశంతో కూడిన …

Read More »

అట్టహాసంగా డబల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ… 4 పథకాల ప్రారంభోత్సవం

ఎల్లారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో 300 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నిర్మాణాలు ఎవరు పట్టించుకోక అసంపూర్తిగా ఉండి, మధ్యలో ఆగిపోయి, సగం కూలిపోయి, దొంగలకు, తాగుబోతులకు అడ్డాగా మారిందని, ఇటువంటి సంఘటనలు చూడలేక, ప్రత్యేక శ్రద్ధ చూపి పదవి …

Read More »

రాజ్‌ ఖాన్‌ పేట్‌లో నాలుగు పథకాలు ప్రారంభించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డుల ప్రారంభోత్సవం (లాంచింగ్‌) సందర్భంగా ఆదివారం మాచారెడ్డి మండలం రాజ్‌ ఖాన్‌ పేట్‌ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »