కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై అర్జీలను సమర్పించారు. ఈ …
Read More »Yearly Archives: 2025
ప్రజావాణికి 122 ఫిర్యాదులు
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీఓ సాయాగౌడ్, నగర …
Read More »ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ …
Read More »9న మైనారిటీ కమిషన్ చైర్మన్ రాక
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ ఈ నెల 9న నిజామాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10.00 గంటలకు ఆయన జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటల వరకు మైనారిటీ వర్గాల వారి నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.
Read More »నేటి పంచాంగం
సోమవారం, జనవరి 6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం -శుక్ల పక్షం తిథి : సప్తమి సాయంత్రం 6.53 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 8.01 వరకుయోగం : పరిఘము తెల్లవారుజామున 3.16 వరకుకరణం : గరజి ఉదయం 7.59 వరకుతదుపరి వణిజ సాయంత్రం 6.53 వరకుఆ తదుపరి విష్ఠి తెల్లవారుజామున 5.43 వరకు వర్జ్యం: ఉదయం.శే.వ.8.02 వరకుదుర్ముహూర్తము : …
Read More »అక్రమంగా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదు…
బాన్సువాడ, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుతూ సివిల్ సప్లై హామాలీలు చేస్తున్న శాంతియుత నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హమాలీలకు పెంచిన రేట్లు విడుదల చేయాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసుల చేత అరెస్టు …
Read More »గంగపుత్రుల క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మం, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక వైరా రోడ్ కోణార్క్ హోటల్లో జిల్లా గంగపుత్ర సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి పాల్గొన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్రులకు …
Read More »నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నూతన సంవత్సరా క్యాలెండర్లను ఆదివారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కమిటీ మెంబర్ మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా పదివేల క్యాలెండర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ మెంబర్ మల్లేష్ మాట్లాడుతూ తాత తరువాత తనయుడు జూనియర్ ఎన్టీఆర్ అని మల్లేష్ యాదవ్ కొనియాడారు. జూనియర్ ఆయురారోగ్యాలతో …
Read More »జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 5వ తేదీ నుండి 9 వరకు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ స్టేడియం జల్గావ్, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ స్కూల్ గేమ్స్ జాతీయ సాఫ్ట్ బాల్ అండర్ 17 బాల బాలికల పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొంటున్నారు. బాలికల విభాగంలో… ఎస్. నిత్యశ్రీ (జెడ్పిహెచ్ఎస్ తొర్లికొండ), డి.అశ్విని , (జెడ్పిహెచ్ఎస్ ముచ్కూర్), జి సాత్విక, జి శ్రావిక …
Read More »ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
ఆర్మూర్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కోటార్మూర్లో గల విశాఖ నగర్లో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయము ఆలయ సలహాదారులు మరియు విశాఖ నగర్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కమిటీ 2025 నుండి 2026 వరకు రెండు సంవత్సరాలు ఆలయానికి సేవలు …
Read More »