Yearly Archives: 2025

గంగపుత్రుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఖమ్మం, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక వైరా రోడ్‌ కోణార్క్‌ హోటల్‌లో జిల్లా గంగపుత్ర సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తుమ్మల యుగంధర్‌, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి పాల్గొన్నారు. నగర మేయర్‌ పునుకొల్లు నీరజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్రులకు …

Read More »

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నూతన సంవత్సరా క్యాలెండర్లను ఆదివారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌ పార్క్‌లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ రాష్ట్ర కమిటీ మెంబర్‌ మల్లేష్‌ యాదవ్‌ చేతుల మీదుగా పదివేల క్యాలెండర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ మెంబర్‌ మల్లేష్‌ మాట్లాడుతూ తాత తరువాత తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అని మల్లేష్‌ యాదవ్‌ కొనియాడారు. జూనియర్‌ ఆయురారోగ్యాలతో …

Read More »

జాతీయ సాఫ్ట్‌ బాల్‌ పోటీలలో జిల్లా క్రీడాకారులు

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5వ తేదీ నుండి 9 వరకు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్‌ స్టేడియం జల్గావ్‌, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ స్కూల్‌ గేమ్స్‌ జాతీయ సాఫ్ట్‌ బాల్‌ అండర్‌ 17 బాల బాలికల పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొంటున్నారు. బాలికల విభాగంలో… ఎస్‌. నిత్యశ్రీ (జెడ్పిహెచ్‌ఎస్‌ తొర్లికొండ), డి.అశ్విని , (జెడ్పిహెచ్‌ఎస్‌ ముచ్కూర్‌), జి సాత్విక, జి శ్రావిక …

Read More »

ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

ఆర్మూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ కోటార్మూర్‌లో గల విశాఖ నగర్‌లో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయము ఆలయ సలహాదారులు మరియు విశాఖ నగర్‌ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కమిటీ 2025 నుండి 2026 వరకు రెండు సంవత్సరాలు ఆలయానికి సేవలు …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జనవరి 5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 9.05 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 9.33 వరకుయోగం : వ్యతీపాత ఉదయం 9.21 వరకుతదుపరి వరీయాన్‌ తెల్లవారుజామున 6.21 వరకుకరణం : కౌలువ ఉదయం 10.06 వరకుతదుపరి తైతుల రాత్రి 9.05 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 6.32 …

Read More »

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల

సదాశివనగర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్వపు సదాశివ నగర్‌ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమంటే, ఆరవ తరగతికి తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివ నగర్‌లో ప్రవేశం పొందడానికి ప్రవేశ పరీక్ష 13 ఏప్రిల్‌ 2025 రోజున నిర్వహించబడుంది, కావున పరీక్షకు …

Read More »

నిజాం షుగర్స్‌ పునరుద్ధరణకు ప్రభుత్వం సానుకూలం

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరకు రైతుల చిరకాల వాంఛ అయిన నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ భూపతి రెడ్డి, షుగర్‌ కేన్‌ కమిషనర్‌ మల్సూర్‌ వెల్లడిరచారు. నిజాం షుగర్స్‌ ను పునః ప్రారంభించే చర్యల్లో భాగంగా శనివారం నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి శివారులోని సరయు ఫంక్షన్‌ హాల్‌లో స్థానిక …

Read More »

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల …

Read More »

తపస్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సబ్‌ కలెక్టర్‌

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం తపస్‌ ఉపాధ్యాయ సంఘ డైరీ,క్యాలెండర్‌ ను సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్‌ సంతోష్‌, మహిళా కార్యదర్శి ఉమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్‌, రమేష్‌ కుమార్‌, వేద ప్రకాష్‌, అరుణ్‌ కుమార్‌, తారాచంద్‌, సాయిలు ,శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

బహిరంగ సభకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలి రావాలి…

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్‌ 26 నుండి జనవరి 26 వరకు సంవిధాన్‌ బచావో ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మైనార్టీ శాఖ పిలుపుమేరకు ఆదివారం హైదరాబాదులోని కులీ కుతుబ్షా గ్రౌండ్‌ లో జరిగే బహిరంగ సభకు ఆల్‌ ఇండియా మైనార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్‌ ప్రతాప్‌ ఘాడీ అధ్యక్షతన నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని మైనార్టీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »