Yearly Archives: 2025

పాలిటెక్నిక్‌ కళాశాలను అప్‌గ్రేడ్‌ చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామబాద్‌ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజనీరింగ్‌ కళాశాలగ అప్‌ గ్రేడ్‌ చేయాలని పి.డి.యస్‌.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుండి కంటేశ్వర్‌ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.యస్‌.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కర్క గణేష్‌ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజనీరింగ్‌ కళాశాలగా అప్గ్రేట్‌ …

Read More »

సర్వసమాజ్‌ అధ్యక్షున్ని సన్మానించిన కాంగ్రెస్‌ నాయకులు

ఆర్మూర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కాశీ హనుమాన్‌ సంఘంలో సర్వాసమాజ్‌ అద్యక్షుడు కొట్టల సుమన్‌ని శనివారం కాంగ్రెస్‌ నాయకులు సన్మానించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సుమన్కు అభినందనలు తెలిపి పట్టు శాలువా పూలమాలతో కాంగ్రెస్‌ మైనారిటీ నాయకుడు ఎస్‌.కె. బబ్లూ, కిసాన్‌ కేత్‌ పట్టణ అధ్యక్షుడు బోడమిది బాలకిషన్‌ లు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కొడిగేలా సుధాకర్‌, గుండు లోకేష్‌ …

Read More »

అంధులకు ప్రభుత్వం చేయూతనిస్తుంది…

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంధుల కోసం లూయీ బ్రేల్‌ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న అక్షర ప్రధాత అని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ లో లూయీ బ్రెల్‌ 216 వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అంధుల …

Read More »

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు…

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ నుంచి రోడ్లు భవనాల శాఖ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జనవరి4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 11.07 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 10.55 వరకుయోగం : సిద్ధి మధ్యాహ్నం 12.08 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.00 వరకుతదుపరి బాలువ రాత్రి 11.07 వరకు వర్జ్యం : ఉదయం 6.52 – 8.24 మరల తెల్లవారుజామున 4.57 – …

Read More »

జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

బీర్కూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ విద్యార్థులకు అందుతున్న భోజన వివరాలను ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంట సామాగ్రి, బియ్యం ,పప్పులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందించే భోజనం పట్ల …

Read More »

బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి మృతి

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బుడ్మి గ్రామానికి చెందిన మ్యతరి సాయిలు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో శుక్రవారం మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Read More »

చిన్ననాటి నుండే శాస్త్రీయ నైపుణ్యాలు కలిగి ఉండాలి…

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చిన్ననాటి నుండే శాస్త్రీయ నైపుణ్యాలు కలిగి ఉన్నట్లయితే దేశానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కొయ్యగొట్ట గురుకుల పాఠశాలలో జీవశాస్త్ర ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాథమిక …

Read More »

విద్య ప్రమాణాలు పెంచేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయి…

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో ఉన్నత విద్య ప్రమాణాలను పెంచేందుకు పోటీ పరీక్షలు ఎంతో దోహదపడతాయని పట్టణ సీఐ మండల అశోక్‌ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ మండలాలలోని పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ఇంగ్లీష్‌ ఓలంపియాడ్‌ ఉన్నత విద్యా పై పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ …

Read More »

ఆలూరులో మహిళా అధ్యాపకులకు సన్మానం

ఆర్మూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూరు గ్రామంలో జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని మహిళా అధ్యాపకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్య యొక్క ప్రాధాన్యం గురించి తెలిపారు. ఎలాంటి కనీస వసతులు లేని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »