Yearly Archives: 2025

ఈనెల 22 వరకు పోషణ పక్షం

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌ చేతుల మీదుగా పోషణ పక్షం పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. పోస్టర్‌ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పోషణ పక్షం ఏప్రిల్‌ 8 నుండి ఎప్రిల్‌ 22 వరకు పక్షం(15) రోజులు పాటు రోజువారి షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, నిర్వహించిన కార్యక్రమాలను జన్‌ ఆంధోలన్‌ డ్యాష్‌ బోర్డులో ఎంటర్‌ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

కామారెడ్డిలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార సంఘాల ద్వారా ప్రజలకు, రైతులకు సేవలను అందించుటకు సహకార సంఘాల పునర్వ్యవస్తీకరించుటకు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్‌, అధ్యక్షులు ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా సహకార కమిటీ సమావేశం జరిగినది. జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయుటకు కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. …

Read More »

సంపన్నులతో సమానంగా పేదలకు సన్నబియ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యం ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జూర్‌ తాండా లో బానోత్‌ సోఫీ, వినోద్‌ ఇంట్లో కలెక్టర్‌ తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సన్నబియ్యం పథకం క్రింద పేద …

Read More »

తాగునీటి సరఫరా పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ ప్రజలను ఎన్నేళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన అమృత్‌ 2.0 పథకం కింద రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టిన తాగునీటి సరఫరా పనులను స్థానిక శాసన సభ్యులు మదన్‌ మోహన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ.ఈ.ఈ, డి.ఇ. అధికారులతో మదన్‌ మోహన్‌ మాట్లాడి, ప్రాజెక్టు పనుల పురోగతి, నాణ్యతపై సమగ్రమైన …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌ వద్ద పోలీసు బందోబస్తు తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌, ఆర్డీఓ వీణ, తహసీల్దార్‌ జనార్ధన్‌, …

Read More »

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని …

Read More »

ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధర్పల్లి మండలం హొన్నాజీపేట్‌, ధర్పల్లి, సిరికొండ మండలం చిన్నవాల్గోట్‌ గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. …

Read More »

న్యాయవాది పై దాడి నిరసనగా విధుల బహిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ నాంపల్లి కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది మొహమ్మద్‌ ముత్తభ అలిపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ తెలిపారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో న్యాయవాది మహమ్మద్‌ ముత్తబా …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 11.20 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 10.30 వరకుయోగం : శూలం రాత్రి 10.23 వరకుకరణం : వణిజ ఉదయం 11.17 వరకుతదుపరి భద్ర రాత్రి 11.20 వరకు వర్జ్యం : రాత్రి 11.00 – 12.39దుర్ముహూర్తము : ఉదయం 8.20 …

Read More »

ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్‌ డే ను పురస్కరించుకుని సికింద్రాబాద్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ఆధ్వర్యంలో పారా మోటార్‌ ఎక్స్‌ పెడిషన్‌ -2025 పేరుతో యాత్రను చేపట్టారు. దేశ రాజధాని ఢల్లీి నుండి ప్రారంభం అయిన ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »