Breaking News

    దళారీలకు విక్రయించి మోసపోవద్దు

    కామారెడ్డి, మే 17

    నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపల్లి, దోమకొండ, సంగమేశ్వర్‌లో దాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. రైతులు శుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు.

    ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. తక్కువ ధరకు దళారీలకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, సహకార, సివిల్‌ సప్లై అధికారులు పాల్గొన్నారు.

    Check Also

    అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

    Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »