Breaking News

గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, జూన్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పి కార్యాలయంలో జిల్లా ఎస్‌.పి. శ్రీనివాస్‌ రెడ్డి చేత ‘‘ప్రపంచ వయోవృద్దుల వేదింపులపై అవగావన దినోత్సవం’’ పోస్టర్‌ ని అవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వయోవృద్దులకు పోషణ చట్టం 2007 Ê 2019 అమలు చేస్తూనే, దానికి అదనంగా భారతదేశ ప్రభుత్వం వయో వృద్ధులు తమపైన నిర్లక్ష్య వైఖరి, మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక వేదింపులకు గురవుతున్న ఏ వృద్దులైన వికలాంగుల, వయోవృద్దుల శాఖ తెలంగాణా ప్రభుత్వం అధినంలో ఉన్న టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14567 కు ఫోన్‌ చేసి తమ సమస్యలు పరిష్కరించుకోగలరని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాదికారి శ్రీలత, సురేఖ, ఫీల్డ్‌ రెస్పాన్స్‌ ఆఫీసర్‌ నరేష్‌ పాల్గొన్నారు.

Check Also

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »