కాంగ్రెస్‌ పార్టీలో 300 మంది చేరిక

కామారెడ్డి, ఆగష్టు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్‌ మండలంలోని అమార్ల బండ, ధర్మారావుపేట్‌, అడ్లూరు ఎల్లారెడ్డి, సదాశివ నగర్‌, గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కో-ఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Check Also

సమాజం గర్వించే పౌరులుగా తీర్చిదిద్దాలి

Print 🖨 PDF 📄 eBook 📱 ఆర్మూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »