Breaking News

రెండు రోజులలో పెండింగ్ భూసమస్యలు పరిష్కరించండి

జగిత్యాల, జూన్ 8

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జ‌గిత్యాల జిల్లాలోని అన్ని మండలాల వారిగా అపరిష్క్రుతంగా ఉన్న భూసమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజుల్లోగా భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.

జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డీఓలు , తహసీల్దార్లు , సంబంధిత సూపరింటెండెంట్ లతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ రవి మాట్లాడుతూ ఆదార్ సీడింగ్ , పేరుమార్పిడి , పిఓబి , పెండింగ్ మ్యూటేషన్ల పై అలసత్వం వహించకుండా వెంటనే చర్యలను చేపట్టి రైతుబందు కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Check Also

ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »