Breaking News

భారత్‌ జోడోకు తరలిన నాయకులు

రెంజల్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్‌ మండలం మెనూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ జావిధోద్దీన్‌, మాజీ మండల అధ్యక్షులు సీహెచ్‌ రాములు, సాయరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తిక్‌, గంగాకిషన్‌, ఎమ్‌ఎల్‌ రాజు, శంషోద్ధీన్‌, లోక కృష్ణ, సిద్ద సాయిలు, గొసుల శ్రీనివాస్‌, బుక్క గంగాధర్‌, పురం నర్సయ్య తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »