Breaking News

తక్కువ ఫీజు, విలువైన వైద్య పరీక్షలు

కామరెడ్డి, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్‌లో డాక్టర్‌ పిప్పిరి సాయికుమార్‌ ఎంబీబీఎస్‌, డాక్టర్‌ ఐ వినాయక్‌ ఎంసీహెచ్‌, యూరాలజిస్ట్‌ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్‌ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన రూ. 4 వేలు గల పరీక్షలు కేవలం రూ. 400 లకే నిర్వహించారు.

ఒక్కో పేషంట్‌కు సుమారు 4 వేల విలువగల వివిధ రక్త, గుండె, లివర్‌, కిడ్ని, ఈసిజి పరీక్షలను రూ. 400 లకే చేశారు. సుమారు 103 మందికి సేవలను అందించినట్లు శ్రీ కృష్ణ యూరో, కిడ్నీ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్వా నరేందర్‌ రాజు తెలిపారు. పరీక్షలతో పాటు డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఫీజును సైతం ఉచితంగానే అందించామన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »