Breaking News

నిజాంసాగర్‌ ఆయకట్టు రైతాంగానికి నీటి విడుదల..

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రైతులు తమ పంట పొలాలను సాగు చేసుకోవడానికి నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత రాకుండా ఉండేందుకు ముందు జరగా మంగళవారం నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు సాగునీటి అధికారులు ఒక ప్రకటన తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ రైతాంగం ముందస్తుగా వరి నాట్లు వేసుకుంటుందని అందులో భాగంగా రైతాంగానికి నీటి కొరత లేకుండా ఉండేందుకు సాగునీటి పారుదల శాఖ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని స్వయంగా కలిసి రైతుల బాధ విన్నవించడంతో సానుకూలంగా స్పందించిన మంత్రి నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు సాగునీటి విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని దీనికి రైతుల తరపున ఏనుగు రవీందర్‌ రెడ్డి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »