అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

మాక్లూర్‌, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మాక్లూర్‌ మండల పరిధిలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దుర్గామాతను తొమ్మిది రోజులు అమ్మవారిని యజ్ఞ యాగాలతో నిష్ఠంగా పూజా కార్యక్రమాలతో నిర్వహించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌.11, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »