డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలుశిక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మద్యం తాగి వాహనాలను నడిపిన 11 మంది వ్యక్తులలో (డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో) 9 మందికి రూ. 21,500 జరిమానా మరియు మిగిలిన ఇద్దరికీ మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ అహ్మద్‌ మోహిఉద్దీన్‌ తీర్పు చెప్పారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.12, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »