దుబాయిలో ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన అనిల్‌ ఈరవత్రి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

యూఏఈ దేశం దుబాయి లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలోని ‘ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం’ ను మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి సోమవారం సందర్శించారు. ఆయన వెంట నంగి దేవేందర్‌ రెడ్డి, మంద భీంరెడ్డి, ఎస్‌. వేణు, కటుకం రవి ఉన్నారు.

దౌత్య అధికారులు పబిత్ర కుమార్‌ మజుందార్‌, అమ్రీష్‌ కుమార్‌, దీపక్‌ లు రాయబార కార్యాలయం పక్షాన కార్మికులకు అందిస్తున్న సేవలను అనిల్‌ ఈరవత్రి బృందానికి వివరించారు.

Check Also

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »