బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సార్‌ జయంతి…

కామారెడ్డి, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతిని కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్లి కమాన్‌ రోడ్‌లోని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు జె.గంగాధర్‌ , ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ గౌడ్‌, ప్రతినిధులు, న్యాయవాదులు జి.జగన్నాథం వెంకట్‌ రామ్రెడ్డి రమేష్‌ చంద్‌, ప్రదీప్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి, నంద రమేష్‌, లక్ష్మణ్‌ రావు, అమృత రావు, దామోదర్‌ రెడ్డి, చింతల గోపి, శ్యామ్‌ గోపాల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, దేవరాజ్‌ గౌడ్‌ మాయ సురేష్‌, సురేందర్‌ రెడ్డి, టీ.గోపాల్‌, శ్రీనివాస రావు, వేణుగోపాల్‌, జీ. శ్రీనివాస్‌, గంగరాజు, కావేటి శేషు, దేవేందర్‌ గౌడ్‌, చిరంజీవి, షబానా బేగం, భార్గవ్‌, శ్రవణ్‌ గౌడ్‌, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఈనెల 22 వరకు పోషణ పక్షం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »