Breaking News

    ఈనెల 30 వరకు రీ అడ్మిషన్‌ గడువు

    నిజామాబాద్‌, నవంబర్‌ 18

    నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పి.జిలో చేరి మధ్యలో చదువు ఆపేసిన వారు ఈనెల 30వ తేదీలోపు రీ అడ్మిషన్‌ తీసుకోవచ్చని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

    డిగ్రీ 1999 నుంచి 2011 సంవత్సరం మధ్యన అడ్మిషన్‌ తీసుకుని పూర్తిచేయనివారు, రీ అడ్మిషన్‌ తీసుకుని డిసెంబర్‌లో జరిగే పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 040 23680292, 23680378, లేదా 7382929612 నెంబర్లలో సంప్రదించాలన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా మరిన్ని వివరాలు పొందవచ్చని పేర్కొన్నారు.

    Check Also

    ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

    Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »