Breaking News

శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ అవగాహనా సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోరాం ఆఫీసర్స్‌ రెగ్యూలర్‌ మరియు ప్రత్యేక కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. రవీందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివ శంకర్‌, ప్రత్యేక అతిథిగా ఆచార్య సిహెచ్‌. ఆరతి హాజరవుతారని అన్నారు.

కార్యక్రమానికి ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ సంబంధిత పత్రాలతో విధిగా హాజరు కావాలని ఆదేశించారు. గత సంవత్సరానికి సంబంధించిన ప్రొసీడిరగ్స్‌ కూడా సమర్పించాలని అన్నారు. రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌కు సంబంధించిన షెడ్యూల్డ్‌ తీసుకొని రావాలని పేర్కొన్నారు.

Check Also

ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడిరగ్‌ విన్యాసాలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »