ఆదివారం. మార్చి.16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 2.51 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 10.05 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.24 వరకుకరణం : గరజి మద్యాహ్నం 2.51 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 3.54 వరకు వర్జ్యం : సాయంత్రం 6.57 – 8.43దుర్ముహూర్తము : సాయంత్రం 4.30 …
Read More »తొమ్మిది మంది విద్యార్డులపై చూచిరాత కేసు
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం రెండవ సంవత్సరం జువలజీ, హిస్టరీ, మ్యాథ్స్-2బి పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 364 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. కాగా శనివారం పలు కళాశాలల్లో చీటీలు రాస్తూ కాపీయింగ్ చేస్తున్న తొమ్మిది మంది విద్యార్థులపై చూచిరాత కేసు నమోదు చేశామని జిల్లా …
Read More »వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం సంబంధిత శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. …
Read More »నిజాంసాగర్ ప్రధాన కాలువలో యువకుడి గల్లంతు
బాన్సువాడ, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కృష్ణనగర్ తండా సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో హన్మజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని సంగ్రామ్ నాయక్ తండ గ్రామానికి చెందిన సిద్ధార్థ, రాజేష్ శనివారం పని నిమిత్తం బాన్సువాడకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. కాలకృత్యాలు తీర్చుకొని కాల్వలో కాళ్లు చేతులు కడుక్కునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు సిద్ధార్థ, రాజేష్ ప్రధాన కాలువలో కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి రాజేష్ను కాపాడినప్పటికీ …
Read More »తొర్లికొండ పాఠశాలలో నిర్మాణాలకు భూమిపూజ
జక్రాన్పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండలో ఆర్మూర్ రోటరీ ఆధ్వర్యంలో టాయిలెట్ బ్లాక్ ప్రారంభ భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడేళ్ల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్మూర్ రోటరీ అధ్యక్షులు రాజనీష్ కిరాడ్ టాయిలెట్ బ్లాక్ ప్రారంభ భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. టాయిలెట్ బ్లాక్ ప్రాజెక్టు …
Read More »తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
జక్రాన్పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పీహెచ్ఎస్ తొర్లికొండ, ఎంపీపీఎస్ తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్య బోధన చేయడం జరుగుతుందని, దీనిలో తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం సబ్జెక్టులలో విద్యార్థులు స్వతహాగా నేర్చుకుంటూ ముందుకెళ్లే విధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను …
Read More »ఘనంగా కాన్షీరాం జయంతి
జక్రాన్పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్పల్లి మండల కేంద్రంలో మాన్యశ్రీ కాన్షీ రాం 91వ జయంతి, ధర్మ సమాజ పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ బహుజన పోరాటయోధుడు, బహుజన దీప స్తంభం, అంబేద్కర్ కా దూస్రా నామ్ కాన్షీరాం అని ఆయనను కీర్తించారు. ప్రతి ఒక్క బహుజనుడు ఆయన ఆశయాలకు …
Read More »రేపు ఇందూరులో గొప్ప కార్యక్రమం
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 1925 లో ఒక చిన్న పిల్లల ఆటల గుంపుగా ప్రారంభమై ఈరోజు కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో తన యొక్క శాఖలను విస్తరించి అతిపెద్ద సామాజిక సంస్థగా అవతరించిన అసామాన్యమైన వ్యవస్థ. 100 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సవాళ్లు ఎన్నో నిర్బంధాలు ఎన్నో ప్రతిబంధకాలు వాటన్నిటినీ అధిగమించి మొక్కవోని …
Read More »జాతీయ సెమినారులో ఇందూరు చరిత్ర పరిశోధకులు
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇతిహాస సంకలన సమితి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో దక్షిణ పథ పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశ చరిత్ర పరిశోధకులు యొక్క జాతీయ స్థాయి సెమినార్ లో ఇందూరు చరిత్ర పరిశోధకులు కందకుర్తి ఆనంద్ దావుల వివేకానంద పాల్గొన్నారు. ఇందూరు ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల గురించి కందకుర్తి ఆనంద్, ఇందూరు జిల్లా దేవాలయాల చరిత్ర గురించి దావుల వివేకానంద పవర్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 12.59 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 7.44 వరకుయోగం : గండం మధ్యాహ్నం 1.01 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.59 వరకుతదుపరి తైతుల రాత్రి 1.55 వరకు వర్జ్యం : సాయంత్రం 4.57 – 6.43దుర్ముహూర్తము : ఉదయం 6.13 …
Read More »