NizamabadNews

గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మాక్లూరు గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో ఒకటవ తరగతిలో కొత్త అడ్మిషన్లు, 2 వ తరగతిలో (01), 5 వ తరగతిలో (06) మిగిలిన ఖాళీ సీట్లకు ఎస్టీ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని రీజినల్‌ కో ఆర్డినేటర్‌ టి.సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఆమోదం ప్రకారం అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. ఆసక్తిగల …

Read More »

విద్యా, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని బోధన్‌ నియోజకవర్గ శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాటను పురస్కరించుకుని బుధవారం బోధన్‌ పట్టణం రాకాసిపేట్‌ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని …

Read More »

విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 3, 5 ,8 వ తరగతుల్లో గిరిజన బాలురు, బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జూన్‌ 12, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 7.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ రాత్రి 2.32 వరకుయోగం : హర్షణం సాయంత్రం 6.11 వరకుకరణం : కౌలువ ఉదయం 6.30 వరకు తదుపరి తైతుల రాత్రి 7.12 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.28 – 3.12దుర్ముహూర్తము : …

Read More »

కొత్త భవనానికి నిధులు కావాలి…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మత్స్యకారుల సహకార సంఘం కొత్తగా భవనం నిర్మాణం చేయుటకు కావలసిన నిధులను ఇవ్వాలని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ను కోరుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా మత్స్యకారుల సహకార సంఘం మొదటి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతను …

Read More »

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి..

ఎల్లారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం వెళ్ళుట్ల పేట గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్‌ మోహన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మదన్‌ మోహన్‌ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ స్కూల్‌లోనే చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలకు ఏది సాటిరాదని, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇంకా ఎందరో …

Read More »

కులాస్పూర్‌కు బస్సులు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు బస్సులను ఏర్పాటు చేయాలని, కులాస్పూర్‌ గ్రామానికి బస్సులను పంపాలని డిమాండ్‌ చేస్తూ, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సంధ్యారాణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

దండాలయ్యా..! మా వెంటే నువ్వు ఉండాలయ్యా!!

గాంధారి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణానికి తన మొదటి జీతం 4 లక్షలను ఎల్లారెడ్డి ఎంఎల్‌ఏ మదన్‌ మోహన్‌ విరాళంగా అందజేశారు. గాంధారి మండలం సర్వపూర్‌ గ్రామంలో దొంతులల బోయిన వెంకట్‌ (42) ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. వెంకట్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌, వారి కుటుంబ పరిస్థితి …

Read More »

వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెట్విన్‌ ద్వారా వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామని ఆ సంస్థ కో-ఆర్డినేటర్‌ సయ్యద్‌ మొయిజుద్దీన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసిఏ, పిజిడిసిఏ టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌, మగ్గం వర్క్‌, మెహందీ కోర్సులలో మూడు మాసాల పాటు శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ అందించడంతో పాటు ఫీజులో 50 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »