NizamabadNews

మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి

కామరెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు, వివి ప్యాట్లు మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి అయిన పిదప స్ట్రాంగ్‌ రూమ్‌లలో బద్రపరచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజక …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబరు 20, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 9.05 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మూల రాత్రి 7.31 వరకుయోగం : అతిగండ రాత్రి 2.46 వరకుకరణం : కౌలువ ఉదయం 9.46 వరకు తదుపరి తైతుల రాత్రి 9.05 వరకు వర్జ్యం : సాయంత్రం 5.57 – 7.31 తెల్లవారుజాము 4.42 …

Read More »

వీర జవాన్‌ కుటుంబానికి భరోసా

బాన్సువాడ, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిక్కిం రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరద ప్రమాదంలో వీర మరణం పొందిన నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ నీరడి గంగాప్రసాద్‌ కుటుంబానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని అయన స్వగృహంలో వీర మరణం పొందిన గంగాప్రసాద్‌ కుటుంబ సభ్యులు గురువారం సభాపతిని …

Read More »

స్టూడెంట్‌ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టూడెంట్‌ మ్యానిఫెస్టోను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల న్యూస్‌ సెమినార్‌ హాల్లో ఏబివిపి ఆధ్వర్యంలో స్టూడెంట్‌ మ్యానిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా విద్యార్థిని ఉద్యోగం అంశాలను చేర్చారు. …

Read More »

ముగ్గురు వ్యక్తుల నుండి నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బుడ్మీ చౌరస్తాలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ముగ్గురు వ్యక్తుల నుండి 2 లక్షల 90 వేల రూపాయల నగదు పట్టుకున్నట్లు డి.ఎస్‌.పి జగన్నాథ్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి జగనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశానుసారం సరిహద్దుల వద్ద పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు …

Read More »

పోలింగ్‌ విధులపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరుచుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్‌ విధుల పట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది అందరూ పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం ప్రిసైడిరగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఏ చిన్న తప్పిదానికి సైతం …

Read More »

నగదు లావాదేవీలపై దృష్టి సారించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బ్యాంకర్లకు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బ్యాంకర్లతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. రూ. పది లక్షలు, అంతకంటే పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్‌, విత్‌ డ్రా జరిపే వారి వివరాలను …

Read More »

పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలి

కామరెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా రిటర్నింగ్‌ అధికారులు ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్‌, రిసిప్షన్‌ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గురువారం ఎస్పీ సింధు శర్మతో కలిసి యెల్లారెడ్డి, జుక్కల్‌ నియోజక వర్గాలలో …

Read More »

ఎన్నికల అధికారులకు శిక్షణ

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ నిర్వహణ, ఈ.వి.ఏం. ల పై అవగాహన పొందిన మాస్టర్‌ ట్రైనీలు నియోజక వర్గ స్థాయిలో ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు తగు శిక్షణ ఇవ్వవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మాస్టర్‌ ట్రైనీలు, నోడల్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు …

Read More »

భారీగా నగదు పట్టివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల తనిఖిలలో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ 63.40 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ ఫోర్స్‌ ఏసిపి రాజశేఖర్‌ రాజు తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »