NizamabadNews

దర్జీల నుండి సీల్డ్‌ కొటేషన్‌ల ఆహ్వానం

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఇందల్వాయిలో గల ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ కో ఎడుకేషన్‌ పాఠశాలలో బాలుర, బాలికల యూనిఫామ్‌ కుట్టేందుకు ఆసక్తిగల దర్జీల నుండి సీల్డ్‌ కొటేషన్‌లు స్వీకరిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త టి.సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వ్యక్తులు లేదా సంస్థలు వచ్చే నెల 8 వ తేదీ లోపు ఇందల్వాయిలోని …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జనవరి2, 2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 2.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుబ్బ ఉదయం 9.55 వరకుయోగం : సౌభాగ్యం తెల్లవారుజాము 4.06 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.29 వరకు తదుపరి విష్ఠి తెల్లవారుజాము 3.32 వరకు వర్జ్యం : సాయంత్రం 5.53 – 7.39దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

నూతన సంవత్సరంలో మరింత పురోగతి సాధించాలి

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు ముందుగా న్యూ ఇయర్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ …

Read More »

అంగరంగ వైభవంగా అయోధ్య రాముని అక్షింతల శోభాయాత్ర

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూర్‌ నగరంలోని లక్ష్మీ ప్రియా నగర్‌ కాలనీ పరిధిలోని పలు కాలనీలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతల శోభాయాత్ర వందలాదిమంది భక్తుల యొక్క జయ జయ కారాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 10 గంటలకు కమాన్‌ వద్ద శ్రీరాముడి ఫోటోతో అలంకరించబడిన రథానికి హారతులతో ప్రారంభమైన శోభాయాత్ర కస్తూరి గార్డెన్‌ గంగా గాయత్రి నగర్‌, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జనవరి.1.2024శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 12.17 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ ఉదయం 7.17 వరకు తదుపరి పుబ్బయోగం : ఆయుష్మాన్‌ తెల్లవారుజాము 3.36 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.17 వరకు తదుపరి గరజి రాత్రి 1.24 వరకు వర్జ్యం : సాయంత్రం 4 09 – 5.55దుర్ముహూర్తము …

Read More »

ఆర్టీసీ డ్రైవర్‌కు సన్మానం

బాన్సువాడ, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న డిపో డ్రైవర్‌ మొగుల గౌడ్‌ పదవి విరమణ మహోత్సవాన్ని డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ సరితా దేవి మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యుల వలె అందరితో కలిసి మెలిసి విధులు నిర్వహించిన మొగులా గౌడ్‌ పదవి …

Read More »

గల్ఫ్‌ సంక్షేమానికై చట్టం చేయాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ రూపకల్పన గురించి రాబోయే  బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని గల్ఫ్‌ కార్మిక నాయకుల బృందం సచివాలయంలో మంత్రి డి. శ్రీధర్‌ బాబును ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. టిపిసిసి ఎన్నారై సెల్‌ గల్ఫ్‌ కన్వీనర్‌ సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి, గల్ఫ్‌ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి …

Read More »

ప్రజల సంతోషాలే మనకు వేడుకలు

కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు వృత్తికి ఏరోజుకారోజు కొత్తదనం ఉంటుందని, ప్రజల సంతోషాలే మనకు వేడుకలు అవుతాయని జిల్లా ఎస్‌.పి సిహెచ్‌.సింధు శర్మా అన్నారు. 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌.పి సిహెచ్‌.సింధు శర్మా మాట్లాడుతూ ఒక ఏడాది కాలంలో మన జయాపజయాలను బేరీజు వేసుకుని …

Read More »

పూలబొకేలకు బదులు నోట్‌బుక్కులు తీసుకురండి…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నామాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు నోట్‌ బుక్కులు, పెన్నులు, దుప్పట్లు వంటి వాటిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. శుభాకాంక్షల రూపకంగా సమకూరిన నోట్‌ బుక్కులు, పెన్నులు, దుప్పట్లను పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కావున పూల బొకేలు అందించదల్చిన …

Read More »

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని, ఎల్లవేళలా మంచి జరగాలనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »