NizamabadNews

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని తాడ్కొల్‌ గ్రామానికి చెందిన 11 మంది కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు ఆదివారం మాజీ స్పీకర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్‌ కుమ్మరి రాజమణి రాజు, మార్కెట్‌ కమిటీ …

Read More »

ఘనంగా అయ్యప్ప పడిపూజ

బాన్సువాడ, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో బిజెపి జిల్లా నాయకుడు ఆర్షపల్లి సాయి రెడ్డి అయ్యప్ప దీక్షలో 18 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రుషితుల్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, మధ్యాహ్నం అయ్యప్పకు అభిషేకాలు, భజన పడిపూజ, అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాచారం పీఠాధిపతి శ్రీ మధుసూదనంద సరస్వతి స్వామీజీ …

Read More »

అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్‌ శ్రీవాత్సవ అన్నారు. అర్హులైన వారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకున్నప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరి ఆయా పథకాలకు సార్థకత చేకూరుతుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల …

Read More »

శీతాకాలంలో పాడి పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మారుతున్న సీజనకు అనుగుణంగా పంటల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో పాడిపశువుల విషయంలోనూ అన్నే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి సింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు మేతమేయడానికి అంత ఆసక్తి చూపవని దీని వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుందని అందుకే పశువులకు అందించే దాణా విషయంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 17, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.46 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.08 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 7.37 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజాము 4.32 వరకుకరణం : బవ ఉదయం 9.52 వరకు తదుపరి బాలువ రాత్రి 8.46 వరకు వర్జ్యం : ఉదయం …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని లక్కోర గ్రామం నుండి శ్రీకారం చుట్టారు. స్థానిక జిల్లా పరిషత్‌ ప్రభుత్వ …

Read More »

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎస్‌జిఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడానికి …

Read More »

ప్రారంభమైన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాల స్థాయికి చేరుకోవాలన్నదే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని జిల్లాకు నోడల్‌ అధికారిగా నియమించిన భారత ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ అశ్విని శ్రీవాత్సవ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధామ్య పథకాలను అర్హులైన లబ్ధిదారుల చెంతకు తీసుకు వెళ్ళడమే కాకుండా, కొత్త …

Read More »

బూత్‌ లెవల్‌ అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బూతు లెవల్‌ అధికారుల వద్ద సమగ్ర సమాచారం ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం ఏఆర్‌ఓల మాస్టర్‌ ట్రేనర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. బూతు లెవెల్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య, పురుషులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్స్‌ ఎంతమంది ఉన్నారనే …

Read More »

టియు లైబ్రరీకి గ్రంథాల వితరణ

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సంపూర్ణ వాక్‌ మవ్‌ అనే హిందీ భాషా గ్రంధ ఖండిరకలును హిందీ విభాగ పి.హెచ్‌.డి పరిశోధక విద్యార్థి ప్రకాష్‌ తెలంగాణ విశ్వవిద్యాలయ లైబ్రరీకి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ వర్సిటీ సెంటర్‌ లైబ్రరీకి అత్యంత విలువైన ఈ గ్రంథాలు అందించడం అభినందనీయమని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »