NizamabadNews

నాలుగు లక్షలు నగదు పట్టుకున్న పోలీసులు

బాన్సువాడ, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్‌ చౌరస్తా వద్ద పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వెళుతున్న పోగు శ్రీనివాస్‌ను తనిఖీ చేశారు. కాగా అతని నుండి 4.30 లక్షలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు అప్పగించినట్లు పట్టణ సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేలకు …

Read More »

జాగ్రత్తగా భద్రపరచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు కేటాయించిన బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివిప్యాట్‌ లను మొదటి రాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించిన వాటిని క్లోజ్డ్‌ కంటైనర్‌ ఘట్టి పొలీసు భద్రత మధ్య తరలించి అక్కడ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ లో భద్రపరచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శనివారం ఎస్పీ …

Read More »

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, యావత్తు సమాజం వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి …

Read More »

నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎం …

Read More »

ఎవరెవరికి ఎక్కడ శిక్షణ

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారుల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ చేశామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ లోని యెన్‌.ఐ.సి. కేంద్రంలో జుక్కల్‌, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్‌ కేంద్రాలకు గాను ఎన్నికల …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబరు 21, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 7.21 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 6.30 వరకుయోగం : సుకర్మ రాత్రి 12.09 వరకుకరణం : గరజి ఉదయం 8.13 వరకు తదుపరి వణిజ రాత్రి 7.21 వరకు వర్జ్యం : ఉదయం శే.వ 6.14 వరకు రాత్రి 2.04 …

Read More »

నిజామాబాద్‌లో మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియ పూర్తి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌.ఐ.సి హాల్‌ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్‌ ప్రక్రియ నిర్వహించారు. నిజామాబాద్‌ …

Read More »

గోదాముల్లో స్థలం, హమాలీలను సమకూర్చాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు భారత ఆహార సంస్థకు కు అందించవలసిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను వేగవంతంగా అందజేయుటకు గాను గోదాములలో అవసరమైన స్థలం, హమాలీలను ఇవ్వవలసినదిగా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ ప్రకాష్‌ వర్మను కోరారు. ఎఫ్‌.సి.ఐ. మేనేజర్‌గా కొత్తగా వచ్చిన ప్రకాష్‌ వర్మ శుక్రవారం అదనపు కలెక్టర్‌ను ఛాంబర్‌లో కలవగా కామారెడ్డి జిల్లా నుండి …

Read More »

బ్యాంకు అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకర్లు తమ లాగిన్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన కామారెడ్డి నియోజక వర్గస్థాయి 2వ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రాప్‌లోన్‌ వీవర్స్‌కు సంబంధించి వచ్చిన సమస్యలు పరిష్కరించాలన్నారు. పంట రుణాలు, బంగారంపై రుణాలు, తీసుకొని …

Read More »

వాహనాల తనిఖీలో నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్‌ చౌరస్తాలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా రెండులక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు శుక్రవారం సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశానుసారం వాహనాల తనిఖీ చేపట్టడం జరుగుతుందని జప్తు చేయబడిన డబ్బులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »