NizamabadNews

ఓటు వినియోగంపై డాక్యుమెంటరీలు రూపొందించండి

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఓటింగ్‌ శాతం పెరిగేలా తమ మేదస్సులకు పదునుపెట్టి సరికొత్త ఆలోచనలతో వివిధ రకాల స్క్రిప్ట్స్‌ రూపొందించి ఒకటి, రెండు నిముషాల నిడివి గల మంచి డాక్యుమెంటరీలు రూపొందించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ టి.ఎస్‌.ఎస్‌. కళాకారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ లో కలిసిన కళాకారుల బృందంతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్‌ శాతం బాగున్నా పట్టణ …

Read More »

ప్రవల్లిక ఆత్మహత్య బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యనే…

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం టీఎస్‌ పిఎస్సిని ప్రక్షాళన చేయాలని కోరుతూ, నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకున్న గ్రూప్‌ 2 అభ్యర్థి ప్రవల్లిక కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్యాలయం ముందు గల అంబేద్కర్‌ విగ్రహం ముందు టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి, బిసి …

Read More »

బీఅర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం…

బీర్కూర్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరవై ఏండ్లలో కూడా జరగని అభివృద్ధి కేవలం ఆరేండ్లలో చేసిన పార్టీ ఏదైనా ఉంటే భారతదేశంలోనే అది బీఆర్‌ఎస్‌ పార్టీయే అని తెలంగాణ ఉద్యమ రధసారధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యం అని, బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని రాబోయే రోజుల్లో కూడా మరింత …

Read More »

ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ

మాచారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, పెద్దలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, చేసిన అభివృద్ధి …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబరు 14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 4.41 వరకుయోగం : ఐంద్రం ఉదయం 11.45 వరకుకరణం చతుష్పాత్‌ ఉదయం 9.45 వరకు తదుపరి నాగవ రాత్రి 10.28 వరకు వర్జ్యం : రాత్రి 1.14 – 2.57దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

మత్తుపదార్థాలకు బానిస కాకుండా చూడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం కంట్రోల్‌ రూమ్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడాలని, ఇందుకోసం కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమాజానికి పెనుప్రమాదంగా మారిన మాదకద్రవ్యాలపై …

Read More »

ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …

Read More »

కామారెడ్డి జిల్లా ఎస్పీగా సింధు శర్మ బాధ్యతలు

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 13వ తేదీ శుక్రవారం సింధు శర్మ, ఐపీఎస్‌ కామారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2014 ఐపీఎస్‌ బ్యాచ్‌ కి చెందిన ఎస్పీ 2018 నుండి 2023 జనవరి వరకు జగిత్యాల జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం మామునూర్‌ 4 వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై కామారెడ్డికి వచ్చారు.

Read More »

ఎటువంటి ఉల్లంఘనలు చేయరాదు

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించుటకు నియమించిన అన్ని విభాగాల అధికారులు సమిష్టి భాగస్వామ్యంతో క్రియాశీలకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ లో నోడల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి, ఎటువంటి …

Read More »

వసతులు లేవు… వెళ్లేదెలా…

ఆర్మూర్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ బస్టాండ్‌ నిత్యం అనేక మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. బస్‌ వచ్చేంత వరకు ఎదిరి చూసే ప్రయాణీకులలో పురుషులకు, మహిళలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తమ బాధ ఎవరితో చెప్పాలని ఆవేదన చెందుతున్నారు. ఆర్మూర్‌ డిపో మేనేజర్‌ ఆధ్వర్యంలో ఇటీవల బస్టాండ్‌కు నూతనంగా ముత్రశాలలను మరుగుదొడ్లను మరమ్మత్తులు చేస్తున్న సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »