డిచ్పల్లి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ఆచార్య ఎం అరుణకి పరీక్షల నియంత్రణ అధికారి పదవీకాలం పొడిగిస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపారు. ఆచార్య ఎం అరుణ మాట్లాడుతూ తనపై నమ్మకం పెట్టుకొని పరీక్షల నియంత్రణ అధికారినిగా పదవీకాలం పొడిగించడం పట్ల తెలంగాణ యూనివర్సిటీ వైస్ …
Read More »బాలలపై హింస లేకుండా చూడాలి
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలను సంపూర్ణంగా నిర్మూలించాలని కామారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి శ్రీదేవి అన్నారు. బాల్య వివాహా రహిత భారతదేశం అనే అంశంపై రాజంపేట, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సాధన సంస్థ, జిల్లా న్యాయ సేవ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి జిల్లా సెషన్స్ జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. …
Read More »నేటి పంచాంగం
గురువారం, అక్టోబరు 12, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.13 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 12.12 వరకుయోగం : శుక్లం ఉదయం 11.08 వరకుకరణం : గరజి ఉదయం 6.13 వరకు తదుపరి వణిజ రాత్రి 7.13 వరకు వర్జ్యం : రాత్రి 8.07 – 9.52దుర్ముహూర్తము : …
Read More »ప్రచార పర్వం ప్రారంభం
బీర్కూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ,..పది సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మన బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శానసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసారని, రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందాయని, అభివృద్ధి …
Read More »పోలీసులకు చిక్కిన దొంగ
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఈనెల 9వ తేదీ సోమవారం గంజ్లో ఒక ఇంట్లో ముసలి ఆమె ఒక్కతే ఉంటున్నది. గమనించిన నేరస్తుడు ఆమె మెడలో నుండి 6 తులాల బంగారపు రెండు వరుసల పుస్తెల తాడు గుంజుకొని పారిపొయాడని కామారెడ్డి పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో బాగంగా కామారెడ్డి పట్టణ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేశ్ పర్యవేక్షణలో అనిల్ ఎస్ఐపి, సయ్యద్ …
Read More »ఆర్మూర్ తపాల శాఖ ఉద్యోగి సురేఖ బదిలీ
ఆర్మూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ డివిజన్ తపాల శాఖ పరిధిలోని 8 సబ్ పోస్టాఫీస్ల సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ నిజామాబాద్కు బదిలీ అయిన సందర్భంగా బదిలీ వీడ్కోలు కార్యక్రమం ఎమ్మార్ గార్డెన్లో జరిగింది. నూతన సహాయ పర్యవేక్షకుడు భూమన్న అధ్యక్షతవహించగా ముఖ్య అతిథి సన్మాన గ్రహీత యాపరు సురేఖ యశ్వంత్ దంపతులను పూలు చల్లుతూ వేదికపైకి ఆహ్వానించారు. ఐపీపీబి సీనియర్ మేనేజర్ …
Read More »ఉత్సాహంగా… ఉల్లాసంగా… ఉషోదయ ఫ్రెషర్స్ డే
నిజామాబాద్, అక్టోబర్ 11 విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించే దిశగా సాధన చేయాలని, అందుకు కావలసిన శ్రమ, సమయపాలన, క్రమశిక్షణ అలవరుచుకోవాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లాభిశెట్టి మహేశ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ నగరంలో జరిగిన ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన విద్యార్థినిలనుద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఏం చేయాలో ఉదాహరణలతో వివరించారు. …
Read More »సాలురా చెక్ పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్ జిల్లా సాలురా వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును గమనించారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా …
Read More »అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చు లెక్కలో చూపాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్ డి లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు రోజు వారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ అభ్యర్థి …
Read More »బాల్య వివాహాలు లేని భారత నిర్మాణమే లక్ష్యం
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్య వివాహాలను అరికట్టవలసిన భాద్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ప్రిన్సిపాల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.యెన్. శ్రీదేవి అన్నారు. ప్రపంచ బాలిక దినోత్సవం సందర్భంగా బుధవారం సాధన స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం ఎంతో పురోగమిస్తున్న ఇంకా అక్కడక్కడా బాలికలపై వేధింపులు, …
Read More »