NizamabadNews

బాల్య వివాహాలను అరికడతాం…

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఇంటర్నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే సందర్భంగా బుధవారం గవర్నమెంట్‌ గర్ల్స్‌ హై స్కూల్‌ కామారెడ్డి లో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలిక విద్యార్థినుల చేత బాల్య వివాహాలని అరికడతాము అని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారు చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్‌ ఆర్‌.బి …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబరు 11, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 5.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ ఉదయం 9.38 వరకుయోగం : శుభం ఉదయం 10.35 వరకుకరణం : తైతుల సాయంత్రం 5.12 వరకు వర్జ్యం : సాయంత్రం 6.29 – 8.15దుర్ముహూర్తము : ఉదయం 11.23 – 12.10అమృతకాలం : …

Read More »

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోవద్దు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీ నమ్మి మోసపోవద్దు, కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీజేపీ కి వేసినట్టే అని టెలికాం డైరెక్టర్‌ బీఆర్‌ఎస్‌ మైనారిటీ యువ నాయకులు షాహిద్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలైన విషయం అందరికి తెలిసిందే. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను ఓడిరచడానికి కాంగ్రెస్‌ బీజేపీకి …

Read More »

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ నాయకుల దాడిలో గాయపడిన దళితులను మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గ బీబీపేట మండలం తుజాల్‌ పూర్‌, సేరిబిబిపేట్‌ గ్రామంలో దళిత బంధు రాని దళితలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను తమకు కూడా దళిత బందు ఇవ్వాలని కోరగా వారిపై ఎమ్మెల్యే అనుచరులు దళిత నాయకుడు జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి …

Read More »

పాలిటెక్నిక్‌, సి.ఎస్‌.ఐ కళాశాలలను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలు, సి.ఎస్‌.ఐ జానియర్‌ కాలేజీలను పరిశీలించారు.సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలను క్షేత్రస్థాయిలో …

Read More »

కంట్రోల్‌ రూంను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ, కంట్రోల్‌ రూంను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఎం సి ఎం సి విధులు, బాధ్యతలను అధికారులకు వివరించారు. ఎన్నికల వ్యయం పరిశీలనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, కలెక్టరేట్‌ ఏవో …

Read More »

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నగరంలో జరిగిన గౌడ, నాయి బ్రాహ్మణ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను, కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశాయని అన్నారు. సిఎం కేసిఆర్‌ ఉధ్యమ సమయంలో …

Read More »

సోషల్‌మీడియాపై ప్రత్యేక నిఘా

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగ మురళికృష్ణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బట్రాజు మురళికృష్ణను ుువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు నియమించారు. బీసీల హక్కుల కొరకు పోరాడేందుకు బీసీ యువత ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. బీసీ యువజన సంఘం సమాజసేవ చెయ్యడానికి ఎప్పుడు …

Read More »

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనల మేరకు పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »