కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఆగస్టు 2023 నెలకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. కార్డుదారులకు సూక్ష్మ పోషకాలను అందించే ఉద్దేశంతో పొరిటిఫైడ్ బియ్యం అనగా పోషకాలతో కూడిన బలవర్ధకమైన బియ్యమని అర్థం. పొరిటిఫైడ్ బియ్యంలో మూడు అత్యంత ఆవశ్యక సూక్ష్మ పోషకాలైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ -12 లు …
Read More »అంగన్ వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆర్మూర్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి టీచర్లు వారి సమస్యల సాధన కోసం చేస్తున్న సమ్మెకు ప్రగతి శీల ప్రజసామ్యా విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏరియా అద్యక్షులు ఎల్.అనిల్ కుమార్ మాట్లాడుతు… గత కొన్ని రోజులుగా అంగన్వాడి టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే పాలకులు, ప్రభుత్వం, వారి గోడు …
Read More »రేపు దుర్కిలో చేప పిల్లల పంపిణీ
బీర్కూర్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలం దుర్కి పీర్ల చెరువులో ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రేపు అనగా బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహింప బడుతున్నట్లు ఎంపిపి విఠల్ తెలిపారు. ఈ కార్య్రమానికి ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ …
Read More »ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుంది
బాన్సువాడ, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని జమ్మూ కాశ్మీర్ పిసిసి అధ్యక్షుడు వికార్ రసూల్ వానిజి అన్నారు. సోమవారం ఏఐసిసి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్ పిసిసి అధ్యక్షుడు వికారసూల్ వానికి …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, సెప్టెంబరు 19, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 10.43 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 12.09 వరకుయోగం : వైధృతి తెల్లవారుజాము 3.06 వరకుకరణం : భద్ర ఉదయం 10.43 వరకు తదుపరి బవ రాత్రి 10.41 వరకువర్జ్యం : సాయంత్రం 5.52 – 7.31దుర్ముహూర్తము : ఉదయం …
Read More »గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు సుఖశాంతులను అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, సెప్టెంబరు 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : తదియ ఉదయం 10.15 వరకు తదుపరి చవితివారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 11.05 వరకుయోగం : ఐంద్రం తెల్లవారుజాము 4.06 వరకుకరణం : గరజి ఉదయం 10.15 వరకు తదుపరి వణిజ రాత్రి 10.29 వరకు వర్జ్యం : సాయంత్రం 4.56 – …
Read More »విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
బాన్సువాడ, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం తెలంగాణ ఇచ్చిన సోనియ గాంధీ హైదరాబాద్ విజయ బేరి సభకు బాన్సువాడ నియోజకవర్గం నుండి సుమారు 200 కార్లలో పెద్ద సంఖ్యలో వర్ని నుండి బాన్సువాడ పట్టణం మీదుగా ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాష్ట్ర ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్ రావ్, పిసిసి డెలిగేట్ లు డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, వెంకట్ …
Read More »శ్రీనగర్లో మట్టి వినాయకుల పంపిణీ
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని హరి మిల్క్ పార్లర్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి గణపతులను పంపిణీ చేశారు. వినాయక చవితి పండుగను ప్రజలందరు సుఖ సంతోసాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సుమారు 50 గణపతుల వరకు పంపిణీ చేసినట్టు దుకాణ యజమాని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కొయ్యాడ శంకర్, సుదర్శన్, పుట్ట శ్యాం, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read More »పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు మేలు
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపున ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ …
Read More »