నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత సృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువ గుండా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ పంప్ హౌస్ వరకు కాళేశ్వరం జలాలు జలాలు చేరుకున్న సందర్భంగా శుక్రవారం …
Read More »విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
బాన్సువాడ, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కోనాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని గ్రామ సర్పంచి వెంకటరమణారావు దేశ్ముఖ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతోపాటు దుస్తులను అందించడం జరుగుతుందని కావున విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం వహించరాదని కావున విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని …
Read More »భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జీఓ 58, 59, 76, 118 కింద భూ క్రమబద్ధీకరణ, ధరణి …
Read More »వృద్ధురాలికి రక్తదానం చేసిన ఆర్మీ జవాన్
కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా చాంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన దేవవ్వ (60) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాను కృష్ణ మానవత దృక్పథంతో స్పందించి నిజామాబాద్కు వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు …
Read More »మామిడిపల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
ఆర్మూర్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి సాయి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున ఖాళీ స్థలాలలో నీటి నిల్వలు ఏర్పడి దోమ లార్వా వృద్ధి చెంది మలేరియా డెంగ్యూ చిక్కునుగున్యా ఫైలేరియా వంటి వ్యాధులను కలుగజేస్తాయన్నారు. ఇంటి …
Read More »పార్ట్ టైం అధ్యాపకులను క్రమబద్దీకరించాలి
డిచ్పల్లి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 12 యూనివర్శిటీలలో (680 మంది) పనిచేస్తున్న యూనివర్శిటీ పార్ట్టైమ్ లెక్చరర్లందరూ జివో 16 పరిధిలోకి వస్తామని, తమను కూడా క్రమబద్ధీకరణలో చేర్చాలని తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం ప్రతినిధులు అభ్యర్డిస్తున్నారు. యుజిసి / ఏఐసిటిఇ నిబంధనల ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, కాబట్టి గతంలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మైసూరు, మణిపూర్, పంజాబ్, ఢల్లీి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూలై 7, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : చవితి ఉదయం 8.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 5.09 వరకుతదుపరి శతభిషం తెల్లవారుజాము 4.01 వరకుయోగం : ఆయుష్మాన్ రాత్రి 2.31 వరకుకరణం : బాలువ ఉదయం 8.09 వరకుతదుపరి కౌలువ సాయంత్రం 6.56 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.21 – 1.51దుర్ముహూర్తము …
Read More »పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలి
కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ఆంటీ రేబిస్ టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచిత యాంటీ రాబిస్ టీకాలు వేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెంపుడు జంతువుల పట్ల ప్రేమ భావాన్ని …
Read More »18 నుంచి పీజీ పరీక్షలు
డిచ్పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ -ఎంబిఎ, ఎంసిఎ 2వ, 4వ సెమిస్టరు, ఐఎంబిఎ 8వ, 10వ సెమిస్టరు, ఇంటిగ్రేటెడ్ (5 ఐఎంబిఎ, ఏపిఇ, ఐపిసిహెచ్, ఐఎంబిఎ, ఎల్ఎల్బి 6వ సెమిస్టరు, కి చెందిన రెగ్యులర్, బ్యాక్ లగ్ థియరీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »చెట్టుకు పుట్టిన రోజు వేడుక
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్చేసి …
Read More »