NizamabadNews

సమాజ హితమే ధ్యేయంగా వైద్యులు పనిచేయాలి…

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆర్కె కళాశాల, వాసవి క్లబ్‌,కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ల ఆధ్వర్యంలో ఉత్తమ డాక్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే కళాశాలల సీఈవో జైపాల్‌ రెడ్డి, ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, వాసవి క్లబ్‌ కామారెడ్డి అధ్యక్షుడు …

Read More »

జర్నలిస్ట్‌ కాలనీలో శ్రమదానం

ఆర్మూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛకాలనీ సమైక్యకాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు రెండు గంటలు శ్రమదానం చేసి కాలనీలో రోడ్లను, మురుగు కాలువలను శుభ్రం చేశారు. చీపుర్లతో రోడ్లపై చెత్తాచెదారం ఊడ్చేశారు. పారలు పట్టుకొని పిచ్చిమొక్కలు, ముళ్ళ చెట్లను తొలగించారు. మురుగు కాలువలలో …

Read More »

ప్రశాంతంగా గ్రూప్‌-4 పరీక్ష

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్‌-4 పరీక్ష నిజామాబాద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, కాకతీయ జూనియర్‌ కాలేజ్‌ లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ గూపన్‌ పల్లిలో …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం జూలై, 02, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : చతుర్దశి రాత్రి 7.18 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.36 వరకుయోగం : శుక్లం రాత్రి 7.42 వరకుకరణం : గరజి ఉదయం 8.03 వరకు తదుపరి వణిజ రాత్రి 7.18 వరకువర్జ్యం : రాత్రి 8.17 – 9.49దుర్ముహూర్తము : సాయంత్రం 4.49 – 5.41అమృతకాలం …

Read More »

యోగతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం తొలి ఏకాదశి సందర్భంగా పతంజలి యోగ జిల్లా అధ్యక్షులు రామ్‌రెడ్డి యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి యోగ అవసరమని మనము ప్రతిరోజు ఉదయము బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల లోపు నిద్రలేచినట్లైతే మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని, ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. యోగా చేయడం …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూన్‌ 29, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : ఏకాదశి రాత్రి 10.34 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 1.10 వరకుయోగం : సిద్ధం రాత్రి 1.25 వరకుకరణం : వణిజ ఉదయం 10.39 వరకుతదుపరి భద్ర రాత్రి 10.34 వరకువర్జ్యం : సాయంత్రం 6.49 – 8.26దుర్ముహూర్తము : ఉదయం 9.52 – 10.44 మరియు …

Read More »

మళ్లీ టమాటా మంట -సెంచరీ దాటిన పచ్చిమిర్చి

హైదరాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టమాటా రేటు మరోసారి మండిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120 కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్‌ సేల్‌ మార్కెట్‌ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో వీటి ధరలు మరింత …

Read More »

గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం జిల్లా నార్కోటిక్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గంజాయి సాగు చేసిన వ్యక్తులకు రైతుబంధు, బీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నిలిపివేస్తామని …

Read More »

ఎన్‌సిటిఈ నిబంధనలు తప్పక పాటించాలి..

కామరెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బి.ఎడ్‌ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న చాలా కళాశాలలో ఎన్సిటిఈ నిబంధనలను బి.ఎడ్‌ కళాశాలలు పాటించడం లేదని, విద్యార్థుల సంఖ్య …

Read More »

పారదర్శకంగా ఓటర్ల జాబితా

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా తుది ఓటర్ల జాబితా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో కలెక్టర్‌ బుధవారం ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »