నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీ ఎస్ పీ ఎస్ సీ) ద్వారా జూలై 1 వ తేదీన జరుగనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. గ్రూప్-4 పరీక్షలను పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల …
Read More »జిల్లా ప్రజలకు ప్రముఖుల బక్రీద్ శుభాకాంక్షలు
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ …
Read More »గొప్ప దార్శనికుడు పి.వి.
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత పూర్వ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు తన దార్శనికతతో భారతదేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది భావి భారతానికి బంగారు బాటలు వేశాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం పివి నరసింహారావు జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ పీవీ నరసింహారావు బహుభాషా వేత్తగా సాహిత్య సృజన …
Read More »ఓటరు జాబితా రూపొందించేందుకు పటిష్ట చర్యలు
కామారెడ్డి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఈవీఎం గోదాంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓటరు …
Read More »నేటి పంచాంగం
బుధవారం జూన్ 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : దశమి రాత్రి 10.44 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.24 వరకుయోగం : శివం రాత్రి 2.34 వరకుకరణం : తైతుల ఉదయం 10.34 వరకు తదుపరి గరజి రాత్రి 10.44 వరకువర్జ్యం : సాయంత్రం 6.10 – 7.49దుర్ముహూర్తము : ఉదయం 11.36 – 12.28అమృతకాలం …
Read More »అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహిచిన శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవం 2023 కార్యక్రమం పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుండి పట్టణ పుర వీధుల్ల గుండా కన్యకాపరమేశ్వరి దేవాలయం వరకు కొనసాగింది. పాత సాయి బాబా మందిరం , జీవదాన్ స్కూల్, నైజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, రైల్వే కమాన్, సిరిసిల్ల రోడ్, తిలక్రోడ్, సుభాష్రోడ్, …
Read More »ప్రధాని ప్రసంగాన్ని తిలకించిన బాల్కొండ శ్రేణులు
బాల్కొండ, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజీక వర్గ కేంద్రంలో ప్రధాన మంత్రి మేరా బూత్ సబ్సె మజ్బుత్ ప్రసంగాన్ని బాల్కొండ బి.జే.పి శ్రేణులు తిలకించారు. మంగళ వారం ఉదయం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ భోపాల్ లో ‘‘మేరా బూత్ సబ్సె మజ్బుత్’’ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి టి.విల్లో ప్రసంగించారు. కార్యక్రమాన్ని టి.వి ద్వారా …
Read More »విద్యార్థులకు పుస్తకాల పంపిణీ..
బాన్సువాడ, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం అగస్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నరసింహ చారి మాట్లాడుతూ పిల్లలకు పాఠ్య పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అగస్త్య ఫౌండేషన్ వారి పుస్తకాలను ఉపయోగించడం వలన సామాన్య శాస్త్రం పై ఆసక్తి పెరుగుతుందని విద్యార్థులు ఖాళీ సమయాన్ని ఈ పుస్తకలను చదివి …
Read More »వికలాంగులకు అన్నదానం
బాన్సువాడ, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ అవిజ్ఞ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ లో గల స్నేహ సొసైటీ ఫౌండేషన్ లో వికలాంగులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సామాన్య ప్రజల కంటే వికలాంగులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పట్టుదలతో లక్ష్యాన్ని సాధించడం కోసం కష్టపడి పనిచేస్తారని వీరి పట్టుదల ముందు లక్ష్యం …
Read More »మామిడిపల్లిలో ఫ్రై డే డ్రై డే
ఆర్మూర్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా మాసోత్సవాల సందర్భంగా సోమవారం ప్రత్యేక ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి సాయి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున ఖాళీ స్థలాలలో నీటి నిల్వలు ఏర్పడి దోమ లార్వా వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, చికును గున్యా, ఫైలేరియా వంటి …
Read More »